Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
బీటెక్ రవి.. నువ్వెంత.. నీ బతుకెంత?
మహిళా సాధికారితకు ఆద్యుడు వైయస్ జగన్
మెగా డీఎస్సీ కాదు.. మెగా స్కాం
మెగా డీఎస్సీ కాదు.. “దగా డీఎస్సీ”
బూత్ స్థాయి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలి
ఎల్లుండి తాడేపల్లిలో వైయస్ఆర్సీపీ కీలక సమావేశం
కాకినాడ రూరల్లో ఎస్ఐఆర్ అవగాహన సదస్సు
యలమంచిలిలో వైయస్ఆర్సీపీ బీఎల్ఏల శిక్షణ సమావేశం
హత్యా రాజకీయాలకు మారుపేరు టీడీపీ
అమరావతి అద్దాల ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి
స్టోరీస్
25-05-2026
బీటెక్ రవి.. నువ్వెంత.. నీ బతుకెంత?
25-05-2026 03:30 PM
పులివెందుల ప్రజలు పట్టరు కానీ.. కేవలం జగన్నను తిడితే మీకు రాజకీయంగా మనుగడ అని భ్రమల్లో బతుకుతున్నారు. మీ ప్రతి ఒక్క మాటకూ జవాబు తప్పకుండా చెప్తాం.
మహిళా సాధికారితకు ఆద్యుడు వైయస్ జగన్
25-05-2026 03:06 PM
“తల్లికి వందనం” పథకం కింద ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి, తొలి ఏడాదిలో పూర్తిగా అమలు చేయలేదని, రెండో ఏడాదిలో సగం మందికి కూడా అందలేదని గుర్తుచేశారు.
మెగా డీఎస్సీ కాదు.. మెగా స్కాం
25-05-2026 02:44 PM
అమరావతి పేరుతో రైతులను మోసం చేశారని, భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు ఎక్కడున్నాయో ఇప్పటికీ తెలియదన్నారు. పరిశ్రమల పేరుతో భూముల దందా జరుగుతోందని
మెగా డీఎస్సీ కాదు.. “దగా డీఎస్సీ”
25-05-2026 02:22 PM
మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?
బూత్ స్థాయి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలి
25-05-2026 02:01 PM
తెలుగుదేశం పార్టీకి చెందిన నకిలీ, డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించే దిశగా అధికారులకు ఫారం-7 దరఖాస్తులు సమర్పించాలని పిలుపునిచ్చారు
ఎల్లుండి తాడేపల్లిలో వైయస్ఆర్సీపీ కీలక సమావేశం
25-05-2026 01:09 PM
పార్టీ బలోపేతం, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశాలపై కూడా సమావేశంలో సమగ్ర చర్చ జరగనుంది.
కాకినాడ రూరల్లో ఎస్ఐఆర్ అవగాహన సదస్సు
25-05-2026 01:03 PM
కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల సవరణ, మారిన వివరాల అప్డేట్ వంటి అంశాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు.
యలమంచిలిలో వైయస్ఆర్సీపీ బీఎల్ఏల శిక్షణ సమావేశం
25-05-2026 12:57 PM
బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది” అని పేర్కొంటూ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు
హత్యా రాజకీయాలకు మారుపేరు టీడీపీ
25-05-2026 12:51 PM
ఉరవకొండలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వైయస్ రాజశేఖర్రెడ్డి, జగన్పై విమర్శలు చేయడం సరికాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చుతూ కమిషన్ల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
అమరావతి అద్దాల ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి
25-05-2026 12:10 PM
పులివెందులలో అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని బైరెటిస్, ఇసుక అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. పేదల డీకేటీ భూములను లిటిగేషన్ పేరుతో ఆక్రమిస్తున్నారని విమర్శించారు
వైయస్ రాజారెడ్డిని చంపిన నీచ చరిత్ర పార్థసారథిరెడ్డిది
25-05-2026 11:59 AM
టీడీపీ నాయకులు ప్రతిసారి వివేకాను హత్య చేస్తున్నారని, గొడ్డలిపార్టీ అంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అసలు వైయస్ వివేకాను ఎవరు చంపారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు
24-05-2026
అంత ఫ్రస్టేషన్ ఎందుకు బాబూ?
24-05-2026 09:06 PM
మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400- రూ.1,600లు కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు
డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణం బాధాకరం: వైయస్ జగన్
24-05-2026 09:04 PM
తెలుగు సాహిత్య రంగంలో అభ్యుదయ భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసిన రచయితగా డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ విశిష్ట స్థానం సంపాదించారని వైయస్ జగన్ పేర్కొన్నారు.
మొక్కజొన్నకు గిట్టుబాటు ధర అడిగితే దాడులా ?
24-05-2026 09:02 PM
గత నెల 25న గుంటూరు జిల్లా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాలుగేళ్ల పాటు మొక్కజొన్నకు ఇచ్చిన గిట్టుబాటు ధర రూ.2400 ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ధర్నా నిర్వహించాం
జగన్ మళ్లీ వస్తారనే గుబులు
24-05-2026 08:59 PM
వైయస్ జగన్మోహన్రెడ్డి గారిపై వ్యక్తిత్వ హననం చేసే కుట్రపూరిత కార్యక్రమాన్ని చంద్రబాబు, లోకేష్ నడిపిస్తున్నారు. వైయస్ఆర్సీపీని ‘గొడ్డలి పార్టీ’, ‘రౌడీ పార్టీ’గా బ్రాండ్ చేయాలని...
ఓటర్ల జాబితా సవరణలో బీఎల్ఏలదే కీలక బాధ్యత
24-05-2026 06:57 PM
అనర్హుల ఓట్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు ఓటర్ల జాబితా పటిష్టత కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని డాక్టర్...
రాజాంలో వైయస్ఆర్సీపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం
24-05-2026 04:08 PM
రాజాం నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ నూతన కార్యాలయం ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. “
తీవ్ర సంక్షోభంలో రాష్ట్ర వ్యవసాయ రంగం
24-05-2026 03:31 PM
కేంద్రం ఎరువుల సబ్సిడీని ఇంతని ఖరారు చేసేసి, పెరిగిన భారాన్ని కంపెనీలు పెంచుకోవాలని కేంద్రం చెప్పడం రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే నిర్ణయం
కాషాయం ముసుగులో రాజకీయ దాడులు
24-05-2026 03:26 PM
సనాతన ధర్మం గురించి మాట్లాడే జగత్ గురువుల పేరుతో కొందరు టిడిపి కార్యకర్తలు పసుపు వస్త్రాలు విసర్జించి కాషాయం ధరించి నా ఇంటిని ముట్టడించేందుకు వచ్చారు
23-05-2026
చెప్పుకోవడానికి చేసిందేమీ లేక చంద్రబాబు ఊకదంపుడు
23-05-2026 06:49 PM
కోవిడ్ సమయంలో రెండేళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడకుండా జగన్గారు ఆదుకున్నారన్న విషయం గ్రామాల్లో వెళ్లి అడిగితే అర్దమవుతుంది.
టీచర్ పోస్టుల భర్తీలో అంతులేని అవినీతి
23-05-2026 06:45 PM
డీఎస్సీ నిర్వహణకు అడిషినల్ డైరెక్టర్ (ఏడీ) స్థాయి అధికారిని కన్వీనర్గా నియమించాల్సి ఉంటుంది. కానీ డీఎస్సీ–2025 కన్వీనర్గా జాయింట్ డైరెక్టర్ స్థాయిలో ఉన్న కృష్ణారెడ్డిని నియమించారు.
ప్రకృతి వైపరీత్యంతో అరటి రైతులకు భారీ నష్టం..
23-05-2026 05:13 PM
గత రెండేళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో ఇది మూడోసారి అరటి రైతులకు నష్టం జరిగిందన్నారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు రైతులను ఆదుకునే చర్యలు తీసుకోలేదని విమర్శించారు
పెట్రోల్, డీజిల్ ఛార్జీలు తక్షణం తగ్గించాలి
23-05-2026 04:25 PM
గడిచిన రెండేళ్ల కాలంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి మీద వైయస్ జగన్ గారు 25 ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధించారు. కానీ ఏ ఒక్క ప్రశ్నకూ ప్రభుత్వం నుంచి సూటిగా...
పొన్నూరు సీఐ కృష్ణయ్య ఓవరాక్షన్..
23-05-2026 03:53 PM
ఈ సందర్భంగా పొన్నూరు సీఐ కృష్ణయ్య ఆగ్రహంగా వ్యవహరిస్తూ “ఓవరాక్షన్ చేస్తున్నారు ఏంట్రా” అంటూ పీటా మోహన్ కృష్ణను ఈడ్చుకుంటూ వెళ్లి కింద పడేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
డీఎస్సీ–2025లో భారీగా అక్రమాలు
23-05-2026 03:33 PM
ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేష్ 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక కేవలం 16,347 పోస్టులతోనే సరిపెట్టారు. అది కూడా సంతకం చేసిన ఏడాది తరువాత...
ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు
23-05-2026 03:28 PM
“ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు. ప్రతి బీఎల్ఏ అప్రమత్తంగా పనిచేస్తూ బీఎల్వోలతో సమన్వయం చేసుకోవాలి. పార్టీకి చెందిన ప్రతి ఓటు భద్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి” అని పుత్తా శివశంకర్ రెడ్డి సూచించారు.
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు
23-05-2026 03:15 PM
ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం వంటి పథకాలను అటకెక్కించారని విమర్శించారు.
15వ ఆర్థిక సంఘం నిధులు పక్కదారి
23-05-2026 03:06 PM
తాడేపల్లి: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి వినియోగించాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టించిందని వైయస్ఆర్సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్
నంద్యాల కేంద్ర వేర్హౌస్ వద్ద రైతుల ఆందోళన
23-05-2026 12:48 PM
నంద్యాల: పట్టణంలోని కేంద్ర వేర్హౌస్ వద్ద జొన్నల కొనుగోలు వ్యవహారంపై రైతులు గురువారం ఆందోళన చేపట్టారు.
22-05-2026
అన్ని కుట్రలకు చంద్రబాబే కేంద్ర బిందువు
22-05-2026 07:10 PM
గురువింద గింజ తన నలుపు ఎరగదన్నట్టు చంద్రబాబు తన లోపాలు, పాపాలు మర్చిపోయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి, వైయస్ జగన్ గారి గురించి చీటికిమాటికీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »