స్టోరీస్

01-06-2026

01-06-2026 08:53 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన 2025 డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి, నిర్వహణా లోపాలు, దొడ్డిదారి నియామకాలు జరిగాయి.
01-06-2026 08:49 PM
వైయస్సార్‌సీపీ యువజన విభాగ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు వైయస్సార్‌సీపీ నేతలు, నాయకులు కలెక్టరేట్‌లోకి పోకుండా అడ్డుకున్నారు.
01-06-2026 06:10 PM
డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత పాటించాలని, అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ఆందోళనలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్
01-06-2026 06:02 PM
రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చిన కూటమి ప్రభుత్వంపై, డీఎస్సీలో అన్యాయానికి గురైన అభ్యర్ధుల తరఫున...
01-06-2026 05:55 PM
రెండేళ్లుగా చంద్రబాబు ఆధ్వర్యంలో దుర్మార్గ, రాక్షస, అరాచక, మాఫియా పాలన జరుగుతోంది. ఎలాంటి జంకూ బొంకూ లేకుండా బరితెగించి, చట్టాన్ని పూర్తిగా వాడుకుని, వ్యవస్థలన్నింటినీ తమ ప్రయోజనాలకు అనుకూలంగా...
01-06-2026 03:20 PM
ఈ నెల 4వ తేదీన రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం జూన్ 8, 9 తేదీల్లో టౌన్ హాళ్లలో చర్చా వేదికలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పనితీరుపై ప్రజలతో...
01-06-2026 03:18 PM
విజయవాడ : మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవ
01-06-2026 03:16 PM
అనంతరం యువజన విభాగం నాయకులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి వినతిపత్రం అందజేశారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై స్వతంత్ర విచారణ జరిపి నిజానిజాలను వెలికితీయాలని విజ్ఞప్తి చేశారు.
01-06-2026 03:12 PM
ఈ సందర్భంగా నేతలు ఆటోను లాగుతూ నిరసన తెలుపుతూ, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
01-06-2026 03:07 PM
నిరసన అనంతరం ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
01-06-2026 03:04 PM
మెగా డీఎస్సీ పూర్తిగా అవకతవకలు, అవినీతితో నిండిపోయిందని ఆరోపించారు. మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, భారీ మొత్తాలకు ఉద్యోగాలను విక్రయించారని
01-06-2026 03:00 PM
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతోందని, నిరుద్యోగ యువత ఆశలు రోజురోజుకూ ఆవిరవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
01-06-2026 02:57 PM
ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ-2025లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పారదర్శక విచారణకు ఆదేశించాలని డిమాండ్...

31-05-2026

31-05-2026 10:16 PM
"కేఎఫ్‌ఎఫ్ సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్–2026 పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్న సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీకి హృదయపూర్వక అభినందనలు.
31-05-2026 10:12 PM
ఒక‌ప‌క్క డీఎస్సీ అక్ర‌మాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతుంటే దాన్నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డానికి గ‌త ప్రభుత్వంలో ఇసుక దోపిడీ అంటూ మ‌రో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కి కూట‌మి ప్ర‌భుత్వం తెర‌...
31-05-2026 10:07 PM
రాష్ట్రంలో విద్యాశాఖతో పాటు సకల శాఖ మంత్రిగా ఉన్న లోకేష్‌ లేదా ఆయన తండ్రి చంద్రబాబు డీఎస్సీ అక్రమాలపై మాట్లాడతారని అనుకున్నాం. లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్న వ్యవహారంలో ఓ స్పష్టత వస్తుందని భావించాం...
31-05-2026 05:39 PM
రెండేళ్ల పాటు సాగిన వ్యవస్దీకృత అరాచక పాలనను ఎత్తిచూపుతూ, రెండేళ్లకు ముందు సాగిన దేశంలోనే ఆదర్శమైన పాలనను గుర్తుచేసుకుంటూ, ప్రజలకు గుర్తుచేస్తూ పది రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపడుతున్నాం....
31-05-2026 04:11 PM
డీఎస్సీ నిర్వహణలో ప్రతిభ కలిగిన అర్హులకు అన్యాయం చేయడం, హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు.
31-05-2026 04:02 PM
మృతుల కుటుంబ సభ్యులకు వైయస్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఏడుగురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన
31-05-2026 03:58 PM
ఈ ప్రమాదం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు.

30-05-2026

30-05-2026 08:09 PM
గత రెండేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సజ్జల విమర్శించారు.
30-05-2026 07:04 PM
డీఎస్సీలో జరిగిన అక్రమాలపై మేం కేవలం ఆరోపణలు చేయట్లేదు, ఆధారాలతో సహ మీడియా ముందుకు వస్తున్నాం. మెగా డీఎస్సీలో అంతులేని అక్రమాలు జరిగాయి.
30-05-2026 06:11 PM
పాల‌నా ప‌రంగా చంద్ర‌బాబు రెండేళ్ల‌లో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. ప్ర‌భుత్వంపై ఎక్క‌డ చూసినా ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది
30-05-2026 06:06 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్‌కు ఈ రోజు వినతిపత్రం సమర్పించాం.
30-05-2026 05:29 PM
ఏపీలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు చూస్తే పూటలో పనికిమాలిన నిర్ణయం, రోజుకో దగ్గర రౌడీయిజం, వారానికో అప్పు, నెలకో కుంభకోణం, ఆరునెలకు ఎక్కడో చోట ఓ కొండను మింగేయడంలా ఉంది. రాష్ట్రంలో ఎటుచూసినా...
30-05-2026 02:45 PM
కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆక్వా రంగం తీవ్ర‌మైన సంక్షోభంలో చిక్కుకుంది. వైయ‌స్ జ‌గ‌న్ గారు సీఎంగా ఉండ‌గా ఆక్వా క‌ల్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (అప్స‌డా)ని ఏర్పాటు చేసి సీడ్ యాక్టు, ఫీడ్ యాక్టు అంటూ...
30-05-2026 02:40 PM
రాష్ట్రంలో పెరుగుతున్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కాకాణి పూజిత ఆరోపించారు
30-05-2026 02:36 PM
రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించిన వారు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 
30-05-2026 02:33 PM
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అక్రమంగా పేర్లు చేర్చడం లేదా తొలగించే ప్రయత్నాలపై బీఎల్ఏలు
30-05-2026 02:30 PM
 గంగాధరనెల్లూరు: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ప్రతి నిజమైన ఓటరు పేరు ఓటరు జాబితాలో కొనసాగేలా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) అప్రమత్తంగా పనిచేయాలని వైయ‌స్ఆర్‌సీప

Pages

Back to Top