స్టోరీస్

31-03-2026

31-03-2026 02:54 PM
కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికలు ఆలస్యమైనప్పటికీ, తమ ప్రభుత్వ కాలంలో సర్పంచ్‌లు గ్రామాల్లో మంచి పాలన అందించారని ప్రశంసించారు
31-03-2026 02:47 PM
తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చారని విమర్శించారు. దేశంలో తీర్మానాలకు ఎంతవరకు విలువ ఉందో ప్రశ్నిస్తూ, రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో చేసిన తీర్మానాల పరిస్థితి...
31-03-2026 02:37 PM
రైతుల పట్ల అనుకూల దృక్పథం లేని ప్రభుత్వం, నిర్బంధంగా అమరావతి అభివృద్ధి పేరుతో రాయలసీమ ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు.
31-03-2026 02:30 PM
రాజధాని అభివృద్ధి పేరుతో భారీ ఖర్చులు చూపిస్తూ, ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా లక్షల కోట్ల ప్రణాళికలు ప్రకటించడం ప్రజలను మోసం చేయడమేనని...
31-03-2026 02:18 PM
కర్ణాటకలో ఆలమట్టి జలాశయం సామర్థ్యం పెరగడం, అప్పర్ భద్ర, తుంగభద్ర జలాల నిల్వల కారణంగా దిగువ రాష్ట్రాలకు నీటి లభ్యత తగ్గుతోందని తెలిపారు.
31-03-2026 02:09 PM
తెలంగాణ ప్రాంతం నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ జలయజ్ఞం ద్వారా రైతులకు నీరు అందించారని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి రైతు వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నారని విమర్శించారు.
31-03-2026 01:08 PM
కర్నూలు జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన ఎమ్మిగనూరులో చేనేత రంగం వేలాది కుటుంబాలకు ఆధారంగా నిలిచింది. పద్మశ్రీ మాచాని సోమప్ప స్వాతంత్ర్యానికి పూర్వమే 1938లో ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి,...
31-03-2026 12:47 PM
ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
31-03-2026 12:41 PM
మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

30-03-2026

30-03-2026 07:30 PM
మూలపేట పోర్టు పూర్తైతే టెక్కలి ప్రాంతం ముంబై, విశాఖ తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు అన్నారు
30-03-2026 07:12 PM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో వైయ‌స్ జ‌గ‌న్ గారి కృషితో రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీల‌ను తమ ఘ‌న‌త‌గా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్ప‌డ‌టంలో నారా లోకేష్ తండ్రినే మించిపోయాడ‌ని
30-03-2026 07:06 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో  31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి 21.75 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. 2 లక్షల ఇళ్లు ముగింపు దశలో ఉన్నాయి. మరో 11 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి....
30-03-2026 04:57 PM
ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అమ‌లు చేసిన స‌చివాల‌య‌, వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ల ద్వారా గ్రామంలో పరిశుభ్రత
30-03-2026 04:52 PM
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖలో సుమారు 30 వేల పోస్టులు, పోలీస్ శాఖలో 19,999 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ విభాగంలో 20 వేల పోస్టులు
30-03-2026 04:41 PM
ఇకపై పార్టీ బలోపేతం కోసం ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని...
30-03-2026 04:12 PM
గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో దాదాపు 52 లక్షల ఎస్సీ కుటుంబాలు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధిపై అప్పటి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి దీనితో అర్థమవుతుందని అన్నారు
30-03-2026 03:59 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో, అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చొరవతో అమ్మవారికి వెండి తాపడం, ఉయ్యాల, రథం నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు...
30-03-2026 03:50 PM
అనంతరం ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో రిజిస్ట్రార్ భూపతి నాయుడు పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ప్రేమ్ కుమార్, శివ నాయక్ ఫిర్యాదు చేశారు.
30-03-2026 03:17 PM
సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు దారుణంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలను కళ్లు లేని కబోదిల్లాగా భావించి పాలన సాగిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెబుతున్నారు
30-03-2026 03:11 PM
ప‌విత్ర‌మైన ఆల‌యానికి స‌మీపంలో స్పాలు, క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ల‌కు స్థలాలు స్టార్ హోట‌ల్స్ స్థ‌లాలు ఇవ్వ‌డంపైనా ఆయ‌న మండిప‌డ్డారు.  
30-03-2026 03:06 PM
2028 గడువు విధిస్తూ, అదే సమయంలో “రాజధానిని మార్చేస్తారు” అనే ప్రచారం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వానికే తమపై నమ్మకం లేదని స్పష్టమవుతోందన్నారు.
30-03-2026 02:55 PM
2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే, మరోవైపు రాజధాని మార్చేస్తారని ప్రచారం చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వానికి తమపై నమ్మకం లేకపోవడమేనని ఎద్దేవా చేశారు.
30-03-2026 02:49 PM
సువర్ణలత గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రకాశ్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ
30-03-2026 02:46 PM
 కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. “బండారు టాక్స్” పేరుతో నియోజకవర్గాన్ని అవినీతిమయం చేస్తున్నారని, బెల్ట్ షాపులు, లిక్కర్, ఇసుక మాఫియా వంటి అక్రమ...
30-03-2026 12:44 PM
వైయ‌స్ఆర్‌ కుటుంబంపై తనకున్న అభిమానాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం తనకు స్ఫూర్తి...
30-03-2026 12:36 PM
రాజధానిలో ఒక శాశ్వత భవనం అయినా నిర్మించారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కోసమే ప్రస్తుతం పరిపాలన సాగుతోందని ఆరోపించారు.
30-03-2026 12:20 PM
2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించి, సంతబొమ్మాళి మండలం మూలపేట తీరంలో సుమారు రూ.4,361.91 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు...
30-03-2026 11:43 AM
ఒంటిమిట్ట రామాలయంలో పూజలు చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు
30-03-2026 11:29 AM
మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు...

29-03-2026

29-03-2026 08:30 PM
అమ‌రావ‌తి ముసుగులో జ‌రుగుతున్న భూపందేరం, అవినీతి వ్య‌వ‌హారాల‌ను మాత్ర‌మే ప్ర‌శ్నిస్తున్నాం. దానికి చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Pages

Back to Top