Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక విధ్వంసం
రేపే పార్టీ పండుగ
లోక్సభ స్పీకర్పై తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం
టీడీపీపై వ్యతిరేకత.. వైయస్ఆర్సీపీలోకి ఎనిమిది కుటుంబాలు
భవానీపురం దర్గా ఉరుసు ఉత్సవాలకు వైయస్ జగన్కు ఆహ్వానం
కావూరి సాంబశివరావు మృతికి వైయస్ జగన్ సంతాపం
అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్
చంద్రబాబును సీఎంగానే భరించకపోతున్నాం
చంద్రబాబుకు దేవుడంటే భయం..భక్తి లేదు
ఆదుకోకుండా.. ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం..
స్టోరీస్
11-03-2026
రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక విధ్వంసం
11-03-2026 06:16 PM
‘ఆత్మస్తుతి..పరనింద’ అన్నట్లుగా సెషన్ సాగిందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా, సూపర్సిక్స్, సూపర్సెవెన్తో సహా ఏ పథకాలు అమలు చేయడం లేదని గుర్తు చేశారు.
రేపే పార్టీ పండుగ
11-03-2026 06:01 PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్ఆర్సీపీ) రేపటితో 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగుపెట్టనుంది
లోక్సభ స్పీకర్పై తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం
11-03-2026 05:04 PM
స్పీకర్ తీసుకునే ప్రతి నిర్ణయం అందరికీ నచ్చకపోవచ్చు కానీ అవన్నీ పార్లమెంటరీ నిబంధనల ప్రకారమే జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
టీడీపీపై వ్యతిరేకత.. వైయస్ఆర్సీపీలోకి ఎనిమిది కుటుంబాలు
11-03-2026 04:14 PM
ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో వారిని పార్టీ లోకి ఆహ్వానించారు.
భవానీపురం దర్గా ఉరుసు ఉత్సవాలకు వైయస్ జగన్కు ఆహ్వానం
11-03-2026 04:09 PM
ఈ సందర్భంగా వైయస్ జగన్ హజరత్ సయ్యద్ గాలిబ్ షాషీద్ బాబాకు చాదర్ (శేషవస్త్రం), చందనం, శాండిల్ ఆయిల్ సమర్పించారు
కావూరి సాంబశివరావు మృతికి వైయస్ జగన్ సంతాపం
11-03-2026 03:28 PM
ప్రజా జీవితంలో ఆయన చూపిన నిబద్ధత, అనుభవం రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కల్పించాయని పేర్కొన్నారు. కావూరి సాంబశివరావు గారి మృతి తీరని లోటని
అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్
11-03-2026 03:14 PM
ఇప్పటి వరకు కూటమి నాయకులు అప్పులపై స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని ఆయన అన్నారు.
చంద్రబాబును సీఎంగానే భరించకపోతున్నాం
11-03-2026 02:47 PM
మా పార్టీ ప్రతినిధులు అంత నిబద్ధతతో ఉన్నారని బదులిచ్చారు. అది మంచి విషమమేనని చెప్పారు.
చంద్రబాబుకు దేవుడంటే భయం..భక్తి లేదు
11-03-2026 02:40 PM
తాడేపల్లి: మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేసిన వారి తాట తీస్తామని చంద్రబాబు చెప్పారు.. మరి ఎంత మందిపై యాక్షన్ తీస్తున్నారని వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు.
ఆదుకోకుండా.. ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం..
11-03-2026 02:34 PM
మోంథా తుపాను కారణంగా నష్టపోయిన లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు. ఎప్పుడు ఇస్తారో వ్యవసాయశాఖ మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా...
చంద్రబాబు ఆర్థిక విధ్వంసం.. కాగ్ నివేదికే సాక్ష్యం
11-03-2026 02:30 PM
ఇప్పుడు చివరికి కాగ్ రిపోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారిని, ఆరోజు నేనేదైతే వివరాలు చెప్పానో వాటినే కాగ్ రిపోర్టు కూడా రూడీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి కూటమి చేస్తున్న ఆర్థిక విధ్వంసాన్ని కళ్ల...
సర్కారు వైద్యానికి సుస్తీ!
11-03-2026 11:14 AM
సర్కారు వైద్యానికి సుస్తీ చేసింది. నయం చేయలేని రోగంతో ప్రభుత్వ ఆస్పత్రులు కునారిల్లుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుపేదలు వైద్యం కోసం నానా అవస్థలు...
కూటమి పాలనలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి
11-03-2026 10:59 AM
ప్రభుత్వ అసమర్థత బయటపడుతుందనే భయంతో అఘాయిత్యానికి గురైన బాలికను దాచిపెట్టారని కాకాణి ఆరోపించారు. సంఘటన జరిగిన తర్వాత సంబంధిత సీఐ రవి నాయక్తో పాటు ఎస్ఐలను సస్పెండ్ చేసినప్పటికీ,
10-03-2026
శ్రీవారినే నిలువునా దోచేస్తున్నారు
10-03-2026 06:36 PM
తిరుమల పరకామణిలో చోరీ జరిగినట్టు పత్రికల్లో పెద్ద ఎత్తున కథనం వచ్చింది. దీంతోపాటు చెన్నై శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉన్న పరకామణిలోనూ విదేశీ నోట్లను విలువను తక్కువగా చూపించి...
రేపు వైయస్ జగన్ ప్రెస్మీట్
10-03-2026 06:21 PM
సమకాలీన రాజకీయ, ప్రజా సమస్యలకు సంబంధించిన పలు అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.
పరకామణి చోరీ కేసును తక్షణమే సీబీఐ కి అప్పగించాలి.
10-03-2026 06:03 PM
కూటమి ప్రభుత్వం ఆధ్వర్వంలో టీటీడీ చైర్మన్ గా బీ ఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చరిత్రలో మునుపెన్నడూ లేని ఘటనలు తిరుమలలో చోటుచేసుకుంటున్నాయి.
మైనార్టీల సంక్షేమంపై దగ్గుపాటి గాలి మాటలు
10-03-2026 05:44 PM
వైయస్ జగన్ ప్రభుత్వం ఇమామ్లకు రూ.10 వేల గౌరవ వేతనం, మౌజమ్లకు రూ.5 వేల గౌరవ వేతనం, హజ్ యాత్రకు రూ.లక్ష ఆర్థిక సహాయం, హజ్ ఆస్తుల పరిరక్షణ వంటి చర్యలు చేపట్టిందన్నారు
ఏప్రిల్ 2లోగా ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయాలి
10-03-2026 03:21 PM
ఆర్డీటీ సంస్థ పేదల అభ్యున్నతి కోసం ఎన్నో సంవత్సరాలుగా అహర్నిశలు పనిచేస్తోందని ఆయన తెలిపారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులకు విద్యను చేరువ చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందన్నారు.
సావిత్రీబాయి జీవితం అందరికీ ఆదర్శనీయం
10-03-2026 02:16 PM
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైయస్ఆర్సీపీ లీగల్...
ఘనంగా దేవినేని మురళి 38వ వర్ధంతి
10-03-2026 02:00 PM
అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల్స్, మహిళలకు చీరలు , పండ్లను కూడా పంపిణీ చేశారు.
కల్తీ పాల ఘటనపై కూటమి ప్రభుత్వం హైడ్రామా
10-03-2026 01:48 PM
రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనపై కూటమి ప్రభుత్వం హైడ్రామా ఆడుతోందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు.
కూటమి పాలనలో శ్రీవారి ఆస్తులకు కరువైన రక్షణ
10-03-2026 01:41 PM
2024 జూన్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే... అదే ఏడాది సెప్టెంబరు నుంచి పరకామణిలో అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న పెంచలయ్య అనే వ్యక్తి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు
పరకామణిలో దొంగలు పడ్డారు
10-03-2026 10:11 AM
ఈ చోరీకి పాల్పడిన పరకామణి ఉద్యోగి పెంచలయ్యకు వెంటనే బెయిల్ రావడానికి ప్రభుత్వమే పరోక్షంగా సహకరించింది. దీంతో ప్రభుత్వంలోని పెద్దలు తమ పేర్లు బయటకు రాకుండా ఉండడం కోసమే ఈ వ్యవహారాన్ని మమ...
09-03-2026
కబ్జా భూమిలో గీతం వర్సిటీ పనులు తక్షణమే ఆపండి
09-03-2026 07:06 PM
గీతమ్ వర్సిటీ భూముల ఆక్రమణను అడ్డుకోవాలని ఈరోజు కలెక్టర్ వద్దకు వస్తే, సాంకేతిక కారణాలు చూపి, కలెక్టరేట్లో వినతిపత్రాలు తీసుకోలేదని వెల్లడించారు
75 శాతం ఆస్తులు దానం చేసిన చరిత్ర మాది
09-03-2026 07:04 PM
భలో ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్డీవో ఈ భూమి అసైన్డ్ భూమి అని, పిటీషన్ దారుడికి సంబంధం లేదని చెప్పినప్పటికీ ఆ విషయాన్ని పక్కనపెట్టి భిన్నంగా వ్యాఖ్యానించారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వానిది 'మహిళా కక్షపాత' పాలన
09-03-2026 05:20 PM
వైయస్.జగన్ హయాంలో మహిళా పక్షపాత పాలన అందిస్తే.. ఇవాళ చంద్రబాబు నాయుడు మహిళ కక్షపాలన అందిస్తున్నారు. వైయస్.జగన్ హయాంలో మహిళలను రక్షించే పాలన అందిస్తే.. చంద్రబాబుది మహిళలను భక్షించే పాలనగా సాగుతోంది. 5...
కూటమి పాలనలో రైతులు విలవిల
09-03-2026 05:03 PM
తిరుమల లడ్డూ వ్యవహారాన్ని కూడా కాకాణి ప్రస్తావిస్తూ, కూటమి నాయకుల స్వార్థ రాజకీయాల కోసం దేవాలయ విషయాలను రాజకీయాల్లోకి లాగారని విమర్శించారు.
బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
09-03-2026 04:48 PM
ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
చంద్రబాబుదే విధ్వంస పాలన
09-03-2026 04:34 PM
20 నెలల్లోనే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేసేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, వైయస్ జగన్ పాలనలోనే విధ్వంసం జరిగిందని ప్రజలను నమ్మించాలని చూడటం హాస్యాస్పదంగా ఉంది.
రేపు గుంటూరులో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు
09-03-2026 03:10 PM
పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఇఫ్తార్ దావత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »