Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
కుల వివక్షతోనే సంక్షేమ హాస్టళ్లు నిర్వీర్యం
ఖోవా బన్ విక్రేతలపై జరిగిన దురదృష్టకరం
తొట్టివారిపల్లె రామాలయ నిర్మాణ పనుల పరిశీలన
మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలు
సూపర్ సిక్స్ హామీలకు మంగళం.. మూడు బడ్జెట్లలో ఇచ్చింది సున్నా
‘ఏపీలోనిరంకుశ పాలన సాగుతోంది’
ఐలాపురం వెంకయ్య మృతిపై వైయస్ జగన్ దిగ్ర్భాంతి
సేవాలాల్ మహారాజ్కి వైయస్ జగన్ నివాళి
వైయస్ జగన్ పాలనలోనే గిరిజనులకు మేలు
స్టోరీస్
16-02-2026
కుల వివక్షతోనే సంక్షేమ హాస్టళ్లు నిర్వీర్యం
16-02-2026 04:53 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న దాదాపు 900 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. విద్యార్థులు హాస్టళ్లలో వసతి...
ఖోవా బన్ విక్రేతలపై జరిగిన దురదృష్టకరం
16-02-2026 01:20 PM
తెలంగాణలోని ములుగు జిల్లాలో గిరిజన జాతర సందర్భంగా వలి తన ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ ఆహారమైన ఖోవా బన్ను అమ్ముతున్నాడు. యూట్యూబర్ల బృందం ఒకరు వలి అమ్ముతున్న ఆహారాన్ని అతనితో తినించారని,
తొట్టివారిపల్లె రామాలయ నిర్మాణ పనుల పరిశీలన
16-02-2026 01:05 PM
పల్లె అభివృద్ధి, ఆలయ నిర్మాణం తదితర అంశాలపై గ్రామస్థులతో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
16-02-2026 01:01 PM
ఆయన మానవత్వంతో ముందుకు వచ్చి సహాయం చేయడంతో స్థానికులు ఆయన్ను ప్రశంసించారు.
వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలు
16-02-2026 12:34 PM
శ్రీకృష్ణదేవరాయలు తెలుగు సంస్కృతి, సాహిత్యాభివృద్ధికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించారు.
సూపర్ సిక్స్ హామీలకు మంగళం.. మూడు బడ్జెట్లలో ఇచ్చింది సున్నా
16-02-2026 12:24 PM
మోసపూరిత హామీలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం.. వాటిని అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారనేందుకు చంద్రబాబు సర్కార్ అత్యుత్తమ ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మేనిఫెస్టోను ‘మోసఫెస్టో’గా...
15-02-2026
‘ఏపీలోనిరంకుశ పాలన సాగుతోంది’
15-02-2026 07:13 PM
‘ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ పాలన అమలవుతోంది.
ఐలాపురం వెంకయ్య మృతిపై వైయస్ జగన్ దిగ్ర్భాంతి
15-02-2026 07:04 PM
ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, శనివారం (ఫిబ్రవరి 14)న మరణించారు. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. విజయవాడలో ఆయన వ్యాపార, రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో...
సేవాలాల్ మహారాజ్కి వైయస్ జగన్ నివాళి
15-02-2026 07:00 PM
నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
వైయస్ జగన్ పాలనలోనే గిరిజనులకు మేలు
15-02-2026 06:55 PM
సుగాలి ప్రీతి హత్యాచారాన్ని రాజకీయంగా వాడుకుని ఎన్నికల్లో గెలిచిన కూటమి నాయకులు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా వారి కుటుంబానికి ఇంతవరకు న్యాయం చేయలేదని మండిపడ్డారు.
తెలుగు ప్రజలకు వైయస్ జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
15-02-2026 10:07 AM
‘‘నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలు, జాగరణతో పరమశివుడిని ఆరాధించే ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ కూడా చేశారు.
‘సూపర్ సిక్స్’లు ఔట్!
15-02-2026 10:05 AM
రెండో ఏడాది నుంచి అనేక ఆంక్షలతో అరకొరగా అమలు చేస్తున్నారు. ఇక ఉద్యోగుల బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లు ఉండగా పెండింగ్లో ఉన్న 4 డీఏలు ఎప్పుడు అందుతాయో తెలియని దుస్థితి నెలకొంది. ఇలా అన్ని వర్గాలను...
14-02-2026
గాడి తప్పిన పాలనతో రాష్ట్రం కుదేలు
14-02-2026 10:12 PM
గతేడాది రాష్ట్రంలో 394 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ డేటా చెబుతోంది. అంటే రోజుకు ఒకరి కంటే ఎక్కువ. రైతు కూలీలైతే కనీసం రోజుకు నలుగురు నుంచి ఐదుగురు చనిపోతున్నారని మీ డేటా చెబుతోంది.
“రైతు కన్నీరు ఆగాలంటే బడ్జెట్లో నిజమైన కేటాయింపులు కావాలి”
14-02-2026 09:33 PM
ప్రస్తుత విత్తన ధరలను దృష్టిలో ఉంచుకుంటే ఈ కేటాయింపులు వాస్తవికం కాదన్నారు.
కాగితాలపై కాకి లెక్కలు.. అరచేతిలో వైకుంఠం
14-02-2026 09:28 PM
గత ఏడాది అంకెలనే స్వల్ప మార్పులతో పెంచి రూ.10 వేల కోట్లు అధికంగా ఈ బడ్జెట్లో చూపించారు. బడ్జెట్ పరిమాణం పెరిగిందని చెబుతున్నప్పటికీ, అది ఆదాయ వృద్ధి వల్ల కాదని, అప్పుల ద్వారానే పెరిగిందని స్పష్టమ...
కూటమి బడ్జెట్ అంతా 'కాకిలెక్కలు - పచ్చి అబద్ధాలు':
14-02-2026 09:25 PM
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో రెవెన్యూ రశీదులు రూ.2,34,140 కోట్లు కాగా అప్పు రూ.98,065 కోట్లు కాగా రెండూ కలిపి రూ.3,32,205 కోట్లు ఉంది. ఖర్చు కూడా అంతే ఉంది.
బడ్జెట్ కేవలం అంకెల గారడీ
14-02-2026 07:33 PM
రాష్ట్ర అప్పు రూ.9.46 లక్షల కోట్లు ఉన్నట్లు బడ్జెట్లో చెప్పారు. కానీ మా ప్రభుత్వ హయాంలో రూ.3.21 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని చెప్పాం. కాబట్టి ప్రభుత్వం చెబుతున్న లెక్క కూడా తప్పు
న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది… తగ్గేదేలే!
14-02-2026 07:29 PM
ప్రశ్నించడానికే జనసేన పార్టీ ఉద్భవించిందని పవన్ కళ్యాణ్ అంటారు. కానీ ఈ ప్రశ్నలన్నీ ఆయన ఎందుకు అడగడం లేదు? హోంమంత్రి తన బాధ్యతను మరిచిపోయారు
బడ్జెట్లో అంకెల గారడీ తప్ప ప్రజలకు లాభం లేదు
14-02-2026 03:12 PM
ప్రజలు అభివృద్ధి చేస్తారని నమ్మి అధికారం ఇచ్చారని, కానీ బడ్జెట్లో మాత్రం చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్లనే పదే పదే ప్రస్తావించారని విమర్శించారు. రైతులకు మద్దతు ధర గురించి ఎక్కడా స్పష్టత...
అరెస్టులతో ప్రశ్నించే గొంతులను ఆపలేరు
14-02-2026 03:11 PM
అంబటి రాంబాబు పై నమోదైన కేసులు, అరెస్టులు రాజకీయ కక్షసాధింపేనని ఆరోపించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
పెనుకొండ దర్గా సర్కిల్లో ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం
14-02-2026 02:47 PM
ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పని చేసిన నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారేనని అన్నారు.
సేవాలాల్ మహారాజ్ కృషి చిరస్మరణీయం
14-02-2026 02:34 PM
కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఎస్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాండ్లావత్ శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి ఈశ్వర్ నాయక్,...
అణగారిన వర్గాల ఆశలకు ప్రతీక దామోదరం సంజీవయ్య
14-02-2026 11:40 AM
‘పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పేర్కొన్నారు.
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదు
14-02-2026 11:33 AM
కాకాణి పూజీతపై కూడా అదే సందర్భంలో అక్రమ కేసు నమోదు అయినట్టు కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు. ఎన్ని కేసులు మోపినా, ప్రభుత్వాన్ని, పోలీసుల చర్యలను ప్రశ్నించడం మానుకోమని ఆయన తెలిపారు.
అక్రమ కేసులు, అరెస్టులకు వైయస్ఆర్సీపీ భయపడదు
14-02-2026 10:48 AM
ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. ఎన్నికల హామీలను ప్రభుత్వం గాలికివదిలేసింది. ఈ రోజు ఎన్నికలు జరిగినా చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
13-02-2026
ఆర్యవైశ్యులపై జరుగుతున్న వేధింపులు వెంటనే ఆపాలి
13-02-2026 10:18 PM
రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్యవైశ్యుల పట్ల అన్యాయాలు, వివక్ష పెరిగినట్లు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాపార వర్గానికి వెన్నెముకగా నిలిచిన ఆర్యవైశ్యులను...
ఫీజు రీయింబర్స్మెంట్పై మంత్రి లోకేష్ పచ్చి అబద్ధాలు
13-02-2026 05:36 PM
దివంగత వైయస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తే దాన్ని వైయస్ జగన్ గారు మరింత ముందుకు తీసుకెళ్లారు. దీంతోపాటు నాడు–నేడు (మనబడి) ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి...
రాష్ట్రంలో చంద్రబాబు పాలనంతా అవినీతిమయం
13-02-2026 05:30 PM
నీకు జన్మనిచ్చిన రాయలసీమకు హంద్రీనీవా ద్వారా 44 టీఎంసీల నీటిని 2004 తర్వాత వైయస్.రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ద్వారా తరలించేంతవరకు .. గుక్కెడు నీరు కూడా అందించలేని అసమర్థ నాయకత్వం నీదే చంద్రబాబూ
వైఫల్యాలు ప్రశ్నిస్తుంటే మంత్రుల్లో సహనం నశిస్తోంది
13-02-2026 05:18 PM
రూ.6 వేల కోట్లకు పైగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని, ఖచ్చితమైన గడువు ప్రకటించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. గత ప్రభుత్వం పెట్టిపోయిన రూ.4 వేల కోట్ల బకాయిలు కూడా...
రాష్ట్రంలో రాక్షస పాలన
13-02-2026 04:18 PM
రాజకీయ కక్షలతో ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయని, ఆ సమయంలో ఇళ్లలో మహిళలు మాత్రమే ఉన్నారని తెలిపారు. అలాంటి ఘటనల్లో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »