స్టోరీస్

28-02-2026

28-02-2026 03:27 PM
 పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసం కావడం అత్యంత విషాదకరమన్నారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
28-02-2026 03:23 PM
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్‌పై పార్టీ చేపట్టిన సన్నాహక కార్యక్రమానికి ప్రజల్లో విశేష స్పందన లభించిందన్నారు. వైయస్‌ జగన్‌ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కీలక ప్రాజెక్ట్‌ను ప్రారంభించారని
28-02-2026 01:31 PM
డెయిరీ కంపెనీల అనుబంధాలపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాలనలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల అభివృద్ధికి శ్రీకారం
28-02-2026 12:48 PM
కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డితో పాటు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  
28-02-2026 12:44 PM
ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయ వేధింపులకు పాల్పడటం సరికాదని అన్నారు.  
28-02-2026 12:14 PM
వాస్తవానికి ఆన్‌లైన్‌లో విక్రయించే నెయ్యిని ప్యాకింగ్‌ చేసి మరీ వినియోగదారులకు డోర్‌ డెలివరీ విధానంలో సరఫరా చేస్తారు. దాంతో ప్యాకేజీ, మార్కెటింగ్‌ ఖర్చులు, డోర్‌ డెలివరీ రవాణా ఖర్చు అదనంగా వస్తుంది....
28-02-2026 12:04 PM
ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పింఛన్ కోతలను నిలిపివేసి, వృద్ధులకు పూర్తిగా హామీ ఇచ్చిన మొత్తాన్ని అందించాలని స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు...
28-02-2026 11:58 AM
ఉత్తరాంధ్ర ప్రాంత భాష, యాసపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు

27-02-2026

27-02-2026 07:58 PM
పులివెందుల లోని నందీశ్వర ఆలయంలో వైయస్ జగన్  హోమంలో పాల్గొనడాన్ని తప్పుబట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైయస్.జగన్ అత్యంత నిష్ఠతో, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారని తెలిపారు
27-02-2026 07:53 PM
చంద్ర‌బాబు త‌న పాల‌నా వైఫల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు కుల‌మ‌తాల‌ను వాడుకుంటూ ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం క‌ల్తీ నెయ్యి పేరుతో తిరుమ‌ల శ్రీవారిని రాజ...
27-02-2026 07:13 PM
రాష్ట్రంలో గడచిన 18 నెలల్లో చేబ్రోలు, విజయవాడ, గుంటూరు, గుర్ల, శ్రీకాకుళం, తురకపాలెం ప్రాంతాల్లో పెద్దఎత్తున డయేరియా ప్రబలింది. ఫలితంగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.
27-02-2026 07:03 PM
గడిచిన రెండేళ్లగా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి నేతలు.. తిరుమల లడ్డూతో పాటు రాష్ట్రంలోని ఆలయాలు, ఆలయ భూములు వంటి కేవలం మతాన్ని కేంద్రంగా చేసుకుని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం...
27-02-2026 07:00 PM
అసెంబ్లీ మీడియా పాయింట్‌:     కల్తీ నెయ్యి ముసుగులో చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడకపోయి ఉంటే, ఇందాపూర్‌–హెరిటేజ్‌ సంబంధంపై చర్చించడానికి కూటమి నాయకులు ఎందుకు భయపడిపోతున్నారని వై
27-02-2026 06:54 PM
 ఇవాళ వ్యవసాయం మీద చంద్రబాబు మాట్లాడుతూ.. ఏలూరులో కోకో సిటీ తెస్తున్నాం, అరకులో కాఫీ పెంచుతున్నాం, అమెరికా సుంకాల్లో ఆక్వాకల్చర్ కు మేలు జరుగుతుందని చాలా విషయాలు చెప్పారు. కౌలు రైతుల సమస్య ఉంది,...
27-02-2026 06:07 PM
అసెంబ్లీ మీడియా పాయింట్, వెల‌గ‌పూడి: క‌ల్తీ నెయ్యి ముసుగులో చంద్ర‌బాబు ఎలాంటి అవినీతికి పాల్ప‌డ‌క‌పోయుంటే ఇందాపూర్‌ - హెరిటేజ్ సంబంధంపై చ‌ర్చించ‌డానికి కూట‌మి నాయకులు ఎందుకు భ‌య‌ప‌
27-02-2026 05:03 PM
ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వ అక్రమ కేసుల నేపథ్యంలో జరిగిన అరెస్టును తీవ్రంగా ఖండించారు. అలాగే రాంబాబు గారి ఇంటిపై టీడీపీ గుండాలు దాడి చేయడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు
27-02-2026 04:04 PM
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని, ఉపాధి కోసం పక్క గ్రామాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం బాధాకరమని అన్నారు
27-02-2026 03:56 PM
చంద్ర‌బాబు త‌న పాల‌నా వైఫల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు కుల‌మ‌తాల‌ను వాడుకుంటూ ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం క‌ల్తీ నెయ్యి పేరుతో తిరుమ‌ల శ్రీవారిని రాజ...
27-02-2026 03:51 PM
సంప్రదాయాలను కాపాడుతూ ఆలయ పరిపాలనలోనూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడంలోనూ ఆయన విశిష్ట పాత్ర పోషించారని తెలిపారు.
27-02-2026 03:49 PM
రుమల లడ్డూ విషయంపై వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రభుత్వం చర్చకు ముందుకు రావడం లేదని విమర్శించారు. చర్చకు సిద్ధమని చెప్పి చివరికి సభను వాయిదా వేయించడం సరైంది కాదన్నారు.
27-02-2026 01:24 PM
రాయ‌ల‌సీమకు రావాల్సిన 20 టీఎంసీల నీటి అంశంపై చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఎస్వీ మోహ‌న్‌రెడ్డి ప్రశ్నించారు. 2 లక్షల ఎకరాలకు నీరు అందే ప్రాజెక్టును రాజకీయ కారణాలతో నిలిపివేశారని విమర్శించారు.
27-02-2026 01:12 PM
పరిపాలన చేత కాకపోతే వైయ‌స్‌ జగన్ పాలన చూసి నేర్చుకోండి. ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని బనాయించినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకునే సమస్య లేదు.
27-02-2026 12:59 PM
“విద్యార్థినుల ప్రాణాలతో ఆటలాడుతున్నారా? గత తప్పుల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోదా?” అంటూ ముఖ్యమంత్రి చంద్ర‌బాబును ప్రశ్నించింది.
27-02-2026 12:30 PM
చర్చ జరిగే వరకు తమ డిమాండ్‌పై పట్టుబడతామని, సభలోనూ బయటా పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి స్పష్టం చేశారు.
27-02-2026 12:10 PM
రాష్ట్ర బడ్జెట్‌పై కూడా సభలో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
27-02-2026 11:51 AM
ప్రజలకు ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సభలో సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

26-02-2026

26-02-2026 07:47 PM
సీఎం, నీటిపారుదలశాఖ మంత్రి ఇద్దరు నాయుడు బ్రదర్స్ కలిసి... ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నాటకాలు ఆడుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు సందర్శనలో చంద్రబాబు నానా తంటాలు పడుతూ క్యాట్ వాక్ లు చేస్తున్నాడు....
26-02-2026 07:42 PM
తూర్పు గోదావ‌రి జిల్లా అంత‌ర్వేదిలో ల‌క్ష్మీ నారాయ‌ణ స్వామి ర‌థానికి దుండగులు నిప్పంటిస్తే క‌ళ్యాణోత్స‌వం స‌మ‌యానికి కొత్త ర‌థం త‌యారు చేయించి ఇస్తాన‌ని ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ అత్యాధునిక...
26-02-2026 07:35 PM
తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపిస్తూ, గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం, జగన్‌గారిపై బురద చల్లి, చివరకు దేవ దేవుణ్ని కూడా రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు చేసిన కుట్రలు, తిరుమల సొమ్మును...

Pages

Back to Top