స్టోరీస్

11-02-2026

11-02-2026 10:04 PM
సౌమ్యుడైన అంబటి రాంబాబు మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆ తర్వాత బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై ఏకంగా పెట్రోలు బాంబులతో దాడి చేశారు
11-02-2026 10:01 PM
చుండూరు మండలం కొత్త నారికేళ్ళపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ బీసీ నేత, సర్పంచ్‌ అంగిరేకుల నాగేశ్వరరావు ఇంటిపై టీడీపీకి చెందిన రౌడీషీటర్‌ బాలకోటిరెడ్డి పచ్చమూకలతో కలిసి దాడి చేశాడని వైఎస్‌ జగన్‌కు వివరించారు.
11-02-2026 05:00 PM
. ఈ సంద‌ర్భంగా రైతుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రైతుల‌కు యూరియా లభించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని తెలిపారు.  
11-02-2026 04:52 PM
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన నాయకులను టార్గెట్ చేస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతోంద‌ని విమ‌ర్శించారు
11-02-2026 04:46 PM
గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీలను స‌క్ర‌మంగా రూపొందించడం ద్వారా ప్రతి పంచాయతీకి 70–100 మంది సభ్యులు పార్టీ కార్యాక‌లాపాల్లో పాలుపంచుకునే అవకాశం ఉంటుంద‌న్నారు.
11-02-2026 04:16 PM
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక మూడో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలోనైనా వాస్త‌వాలు ఉంటాయ‌నుకుంటే ఆయ‌న‌తో కూడా ప‌చ్చి అబ‌ద్దాలు చెప్పించారు. ఆయ‌న ప్ర‌సంగం చూస్తే నిత్యం...
11-02-2026 03:46 PM
యువత, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
11-02-2026 03:32 PM
తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూటమి నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు. లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని నివేదికలు వస్తున్నప్పటికీ, కూటమి...
11-02-2026 03:00 PM
గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంలో ప్రతి కార్యకర్త పాత్ర అత్యంత కీలకమని, గ్రామ స్థాయి నుంచే ప్రజలతో బలమైన అనుబంధం పెంచుకోవాల్సిన
11-02-2026 02:28 PM
అంబటి రాంబాబు రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామం వైయ‌స్ఆర్‌సీపీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.  
11-02-2026 02:24 PM
కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో కేవలం 25 శాతం పనులు మాత్రమే పూర్తవడంతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను రద్దు చేసినట్లు వెల్లడించారు
11-02-2026 01:10 PM
 ఏపీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో కూటమి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వైయ‌స్ఆర్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ...
11-02-2026 01:04 PM
అంబటి రాంబాబు వంటి ప్రజాదరణ కలిగిన నేత ఇంటిపై దాడి వెనుక  ప్రభుత్వ,  పోలీస్ వ్యవస్థ వైఫల్యమే అన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.
11-02-2026 12:51 PM
అమరావతి:  రాష్ట్రంలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన కొన‌సాగుతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి విమ‌ర్శించారు. శాస‌న స‌భ మీడియా పాయింట్ వ‌ద్ద ఆమె మాట్లాడుతూ..
11-02-2026 12:35 PM
ప్రభుత్వం ఉద్యోగులకు వేతన బకాయిలను చెల్లించకపోవడం, వాలంటీర్లకు ఇచ్చిన హామీలను విస్మ‌రించ‌డం,  నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మోసం చేసింద‌న్నారు
11-02-2026 12:27 PM
అమరావతి:  ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను స‌భ‌లో వినిపించాలంటే వైయ‌స్ఆర్‌సీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కావాల‌ని  ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
11-02-2026 12:21 PM
ఏపీలో 3.2 లక్షల కోట్ల అప్పులు చేసినా , విద్యార్ధులకు ఫీజు బకాయిలు చెల్లించడం లేద‌ని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామ‌నే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, ప్రతిపక్ష హోదా వైయ‌స్ఆర్‌సీపీ...
11-02-2026 12:12 PM
లడ్డూ వివాదాన్ని దైవర్షన్ చేయడానికి, ముఖ్యంగా మాజీ మంత్రులపై చర్యలు తీసుకోవడం రాజకీయ ఉద్దేశ్యం అని బొమ్మి ఇజ్రాయెల్‌ ఆరోపించారు
11-02-2026 12:07 PM
గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ అమలు అయ్యిందని పేర్కొన్నారు. అయితే, సూపర్ సిక్స్ ఎక్కడ, ఎలా అమలు అయ్యిందో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు
11-02-2026 12:00 PM
ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష హోదాను వైయ‌స్ఆర్‌సీపీకి ఇవ్వాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి తగిన గౌరవం, హక్కులు కల్పించాలని కోరారు
11-02-2026 11:55 AM
రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు
11-02-2026 08:54 AM
11.09 శాతం భారీ జీఎస్‌డీపీ వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రం.. పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97 శాతం వృద్ధి సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరికీ ఆశ్చర్యంగా అనిపించక మానదు.
11-02-2026 08:43 AM
తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ మా వాళ్లు ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారం చేసి నిజం చేయాలని చూస్తున్నారని చెప్పారు.  వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఉన్న ఎమ్మెల్యేతో స్వామి వారే నిజం చెప్పించారు.

10-02-2026

10-02-2026 08:42 PM
జాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను  వరుసగా జరుగుతున్న ఘటనలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది. 
10-02-2026 07:50 PM
కర్నూలు: తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు కేవలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర అని వైఎస్సార్సీప
10-02-2026 07:11 PM
తిరుమల లడ్డూ వివాదంపై స్పందిస్తూ, లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసిన తర్వాత కూడా అదే అంశంపై చర్చించడం సమయ వ్యర్థమని పేర్కొన్నారు.
10-02-2026 07:00 PM
ఏపీఎండీసీ ద్వారా రూ.9,000 కోట్ల బడ్జెటేత‌ర‌ అప్పులు చేశారని, ప్రైవేటు వ్యక్తులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల నుంచి నిధులు తీసుకునే అసాధారణ పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు
10-02-2026 06:16 PM
టీటీడీ రిజెక్టు చేసిన వెన‌క్కి పంపిన నెయ్యినే దొడ్డి దారిన తీసుకొచ్చి నెయ్యి త‌యారీలో వాడితే చంద్ర‌బాబు త‌ప్పు చేసిన‌ట్టు కాదా? దానికి మాపై నింద‌లు మోపడం సిగ్గుచేటు.
10-02-2026 06:13 PM
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆప్కాస్ వ్యవస్థను బలహీనపరుస్తూ మళ్లీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఉద్యోగ నియామకాలను అప్పగించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవ‌ల సమగ్ర శిక్ష విభాగంలో ప్రకటించిన పోస్టులను ఆప్కాస్...
10-02-2026 05:50 PM
సీబీఐ–సిట్ ఛార్జిషీట్ల ప్రకారం జులై 25, 2024న తిరస్కరించిన నాలుగు ట్యాంకర్లను శ్రీకాళహస్తి సమీపంలో రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వద్ద దాచిపెట్టి, అనంతరం అవే ట్యాంకర్లను దొడ్డిదారిన మళ్లీ టీటీడీకి పంపినట్లు...

Pages

Back to Top