స్టోరీస్

14-02-2026

14-02-2026 09:25 PM
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో రెవెన్యూ రశీదులు రూ.2,34,140 కోట్లు కాగా అప్పు రూ.98,065 కోట్లు కాగా రెండూ కలిపి రూ.3,32,205 కోట్లు ఉంది. ఖర్చు కూడా అంతే ఉంది.
14-02-2026 07:33 PM
రాష్ట్ర అప్పు రూ.9.46 లక్షల కోట్లు ఉన్నట్లు బడ్జెట్‌లో చెప్పారు. కానీ మా ప్రభుత్వ హయాంలో రూ.3.21 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని చెప్పాం. కాబట్టి ప్రభుత్వం చెబుతున్న లెక్క కూడా తప్పు
14-02-2026 07:29 PM
ప్రశ్నించడానికే జనసేన పార్టీ ఉద్భవించిందని పవన్ కళ్యాణ్ అంటారు. కానీ ఈ ప్రశ్నలన్నీ ఆయన ఎందుకు అడగడం లేదు?  హోంమంత్రి త‌న‌ బాధ్యతను మరిచిపోయారు
14-02-2026 03:12 PM
ప్రజలు అభివృద్ధి చేస్తారని నమ్మి అధికారం ఇచ్చారని, కానీ బడ్జెట్‌లో మాత్రం చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్లనే పదే పదే ప్రస్తావించారని విమర్శించారు. రైతులకు మద్దతు ధర గురించి ఎక్కడా స్పష్టత...
14-02-2026 03:11 PM
అంబటి రాంబాబు పై నమోదైన కేసులు, అరెస్టులు రాజకీయ కక్షసాధింపేనని ఆరోపించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
14-02-2026 02:47 PM
ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పని చేసిన నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారేనని అన్నారు.
14-02-2026 02:34 PM
కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఎస్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాండ్లావత్ శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి ఈశ్వర్ నాయక్,...
14-02-2026 11:40 AM
‘పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పేర్కొన్నారు.  
14-02-2026 11:33 AM
కాకాణి పూజీతపై కూడా అదే సందర్భంలో అక్రమ కేసు నమోదు అయినట్టు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి చెప్పారు. ఎన్ని కేసులు మోపినా, ప్రభుత్వాన్ని, పోలీసుల చర్యలను ప్రశ్నించడం మానుకోమని ఆయన తెలిపారు.
14-02-2026 10:48 AM
ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. ఎన్నికల హామీలను ప్రభుత్వం గాలికివదిలేసింది. ఈ రోజు ఎన్నికలు జరిగినా చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

13-02-2026

13-02-2026 10:18 PM
రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్యవైశ్యుల పట్ల అన్యాయాలు, వివక్ష పెరిగినట్లు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాపార వర్గానికి వెన్నెముకగా నిలిచిన ఆర్యవైశ్యులను...
13-02-2026 05:36 PM
దివంగత వైయస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొస్తే దాన్ని వైయస్‌ జగన్‌ గారు మరింత ముందుకు తీసుకెళ్లారు. దీంతోపాటు నాడు–నేడు (మనబడి) ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి...
13-02-2026 05:30 PM
నీకు జన్మనిచ్చిన రాయలసీమకు హంద్రీనీవా ద్వారా 44 టీఎంసీల నీటిని 2004 తర్వాత వైయస్.రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ద్వారా తరలించేంతవరకు .. గుక్కెడు నీరు కూడా అందించలేని అసమర్థ నాయకత్వం నీదే చంద్రబాబూ
13-02-2026 05:18 PM
    రూ.6 వేల కోట్లకు పైగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని, ఖచ్చితమైన గడువు ప్రకటించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. గత ప్రభుత్వం పెట్టిపోయిన రూ.4 వేల కోట్ల బకాయిలు కూడా...
13-02-2026 04:18 PM
రాజకీయ కక్షలతో ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయని, ఆ సమయంలో ఇళ్లలో మహిళలు మాత్రమే ఉన్నారని తెలిపారు. అలాంటి ఘటనల్లో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు.
13-02-2026 03:22 PM
మైనర్ బాలిక మృతి ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించడం, మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలు, పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడాన్ని జీర్ణించుకోలేక ఆధారాలతో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయడం సరైంది...
13-02-2026 03:16 PM
అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో దళితులకు కేటాయించిన భూములను కబ్జా చేయడానికి కూటమి ప్రభుత్వం చెందిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ భారీ స్కెచ్...
13-02-2026 03:09 PM
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వక్రీకరించి అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో గృహ దహనాలు, లాఠీచార్జీలు, లూటీలు జరుగుతున్నాయని, దీనికి అసలు కారణం ఏమిటో...
13-02-2026 02:58 PM
విద్యార్థినుల సమస్యలు వింటే గుండె తరుక్కుపోయే పరిస్థితి కనిపిస్తోందన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. డార్మిటరీలో పిల్లలు పడుకునే చోటే ఎలుకలు పట్టే బోన్లు...
13-02-2026 02:49 PM
రాష్ట్రంలో మరో మాజీ మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి జరగడం కూడా ఆందోళన కలిగించే అంశమని బొత్స పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను ముందుకు తీసుకువచ్చి మైలేజ్ కోసం ప్రయత్నించడం తగదని...
13-02-2026 02:41 PM
గత టీడీపీ పాలనలో పాఠశాలను పట్టించుకున్న పరిస్థితే లేదన్నారు. దీంతో, మంత్రి లోకేష​ సమాధానం చెప్పలేక సైలెంట్‌ అయిపోయారు.
13-02-2026 02:08 PM
స్వామి వారు జీవితాంతం ధర్మప్రచారం, వేద సంస్కృతి పరిరక్షణ, సేవా కార్యక్రమాలకు అంకితభావంతో పనిచేశారని వైయ‌స్ జగన్ తెలిపారు. తపోవనం మఠాన్ని ఆధ్యాత్మిక సాధనకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో వారు విశేష...
13-02-2026 02:02 PM
ప్రస్తుత కూటమి ప్రభుత్వం  నాడు–నేడు  పేరును మార్చినా, ఇప్పటివరకు కొత్తగా ఏ పనులు చేపట్టిందో వివరించాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించారు

12-02-2026

12-02-2026 07:16 PM
కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి 20 నెల‌లు దాటినా కొత్త‌గా ఒక్క‌రికీ సామాజిక పింఛ‌న్లు మంజూరు చేయ‌లేదని వారే ఒప్పుకున్నారు. ఎప్పుడిస్తారంటే.. స్ప‌ష్టమైన తేదీ ప్ర‌క‌టించ‌కుండా ఇస్తామ‌ని చెప్పి త‌...
12-02-2026 07:11 PM
 కౌన్సిల్‌లో మనకు బలం ఉంది. కాబట్టి మనకు మాట్లాడే అవకాశం వస్తుంది. మనకు మైక్‌ ఇస్తారు కాబట్టి, ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు. సబ్జెక్టుల వారీగా...
12-02-2026 06:56 PM
అంబటి రాంబాబుకు ఒక కేసులో న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్‌ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం...
12-02-2026 04:51 PM
నాణ్యత లేని నెయ్యి టాంకర్లు తమ హయాంలో వెనక్కు పంపినట్లు, అన్ని రికార్డులు ఉన్నట్లు పేర్కొన్నారు. చీటింగ్ విషయాన్ని సీబీఐ కూడా గుర్తించినట్లు గుర్తు చేశారు.
12-02-2026 04:33 PM
కూటమి ప్రభుత్వం 104, 108 సర్వీసులను ప్ర‌భుత్వం నిర్లక్ష్యం చేస్తుంద‌ని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తున్నట్లు శ్రీ‌కాంత్‌రెడ్డి ఆరోపించారు.
12-02-2026 04:19 PM
ర్యాలీ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన విధానాలను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు.
12-02-2026 04:14 PM
తమ కుమారుడికి వైయ‌స్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరగడం పట్ల లెనిన్ వివేక్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో తమ కుమార్తెకు కూడా వైయస్‌ జగన్ అన్నప్రాసన నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా...

Pages

Back to Top