Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
భక్తుల విశ్వాసంతో చంద్రబాబు రాజకీయం
టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం
దాడులు, కేసులతో డైవర్షన్ డ్రామాలు
పెట్రోల్ బాంబులతో దాడి అత్యంత దారుణం
లడ్డు వివాదం డైవర్షన్ కోసం వైయస్ఆర్సీపీ నేతలపై దాడులు
చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
కల్తీ లడ్డూ తప్పుడు ప్రచారం, ఫ్లెక్సీలపై పోలీసులకు ఫిర్యాదు
తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు
‘నాన్నతో పాటు మమ్మల్ని చంపాలని చూశారు’
స్టోరీస్
02-02-2026
భక్తుల విశ్వాసంతో చంద్రబాబు రాజకీయం
02-02-2026 03:45 PM
సీబీఐ సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ లో చాలా స్పష్టంగా ఎన్ డీ డీ బీ ఇచ్చిన రిపోర్టులో యానిమల్ ఫ్యాట్ కలిసే అవకాశం లేదని పేర్కొంది. ఆ తర్వాత ఈవో శ్యామలరావు ఏ ఆర్ డెయిరీ సరఫరా చేసిన నాలుగు...
టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి
02-02-2026 03:38 PM
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు పెరిగిపోయాయని, బీసీ నేతలపై జరిగే దాడులను భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం
02-02-2026 03:33 PM
ప్రజల బతుకులతో కేంద్రం ఆటలాడుతోంది. బడ్జెట్ లో రైతులు వాడే ఆముదం చెక్క, అమ్మోనియో ఫాస్పేట్, నైట్రోజన్ ఫాస్పేట్ ధరలు పెంచారు. రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడేలా చేయాలనేది దీని ఉద్దేశమా ?
దాడులు, కేసులతో డైవర్షన్ డ్రామాలు
02-02-2026 01:42 PM
తిరుమల లడ్డూకి వాడిన నెయ్యిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఇతర కూటమి నాయకులు ఆరోపించినట్టుగా జంతువుల కొవ్వు కానీ, చేపల నూనె కానీ కలవలేదని సీబీఐ సిట్ చార్జిషీట్తో తేటతెల్లం...
పెట్రోల్ బాంబులతో దాడి అత్యంత దారుణం
02-02-2026 01:37 PM
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్ల వద్ద పోలీసుల ముందే రాళ్లు, కర్రలతో, పెట్రోల్ బాంబులతో టీడీపీ గుండాలు దాడులకు తెగబడ్డారు. వారిని అడ్డుకోలేక పోవడం దారుణం.
లడ్డు వివాదం డైవర్షన్ కోసం వైయస్ఆర్సీపీ నేతలపై దాడులు
02-02-2026 01:29 PM
ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ జరుగుతున్న ఈ దాడులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కాటసాని రాంభూపాల్రెడ్డి డిమాండ్ చేశారు.
చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
02-02-2026 01:20 PM
కావాలనే రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిని గుర్తించి, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరామని తెలిపారు.
కల్తీ లడ్డూ తప్పుడు ప్రచారం, ఫ్లెక్సీలపై పోలీసులకు ఫిర్యాదు
02-02-2026 12:47 PM
రాజకీయ లబ్ధి కోసమే కూటమి నేతలు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కోట్లాది భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు
02-02-2026 12:42 PM
ఆధారాలు లేకుండా పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇటువంటి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపరచడమే కాకుండా, సమాజంలో విభజనకు దారి తీస్తాయని...
‘నాన్నతో పాటు మమ్మల్ని చంపాలని చూశారు’
02-02-2026 12:38 PM
మా నాన్నపై హత్యాయత్నం జరిగింది. మా నాన్నను రాడ్లతో చంపేందుకు యత్నించారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యే దగ్గరుండి దాడులు చేయించారు. ఇంట్లో మహిళలు,పిల్లలు ఉన్నారని తెలిసి.. మా ఇంట్లో చొరబడి దారుణంగా దాడులు...
మాజీ మంత్రి జోగి రమేష్ను పరామర్శించిన ఎమ్మెల్సీ తలశిల రఘురాం
02-02-2026 12:30 PM
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ భేటీలో పలువురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
కూటమి నేతల తప్పుడు ప్రచారాలపై పరిగి పోలీసులకు ఫిర్యాదు
02-02-2026 12:17 PM
రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని భంగం చేయాలన్న ఉద్దేశంతో, ఎవరి పేరు లేకుండా, ప్రింటింగ్ సంస్థ వివరాలు లేకుండా కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారం చేశారని నాయకులు ఆరోపించారు
తిరుపతిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన
02-02-2026 11:24 AM
దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని...
చంద్రబాబు టార్గెట్ కాపు కులమే
02-02-2026 11:12 AM
మీ పరిపాలనలో ఎంతసేపూ కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో నా కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారు. కాపుల మీద మీరు ఎప్పుడూ రగిలిపోతునే ఉన్నారు
మాజీ మంత్రి జోగి రమేష్కు వైయస్ జగన్ ఫోన్
02-02-2026 09:46 AM
ఏపీలో టీడీపీ గూండాల అరాచకం కొనసాగుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాల దాడికి పాల్పడారు. ఇంట్లోకి వెళ్లేందుకు టీడీపీ గూండాల యత్నించారు.
‘చంద్రబాబూ గుర్తుంచుకోండి.. చరిత్ర చెప్పే సత్యం ఇది’
02-02-2026 09:44 AM
‘‘అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, ఆటవిక పాలనకు ‘జంగిల్రాజ్’కు ప్రతీక. కానీ ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటలతో పుట్టిన వేడి.. చంద్రబాబూ మీ సర్కార్ను ద...
01-02-2026
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది
01-02-2026 08:21 PM
ఆ పోస్టర్లను తొలగించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రయత్నించగా, అక్కడికి వెళ్లిన సమయంలో మహిళలు కూడా బూతులు తిడుతూ ఆయనపై దాడి చేశారని తెలిపారు
జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడిని ఖండిస్తున్నాం
01-02-2026 08:16 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి కేంద్ర బలగాలను ఏపీకి పంపించాలని వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకుడు పోతిన వెంకటమహేష్ డిమాండ్ చేశా
అంబటి రాంబాబు పై దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
01-02-2026 07:37 PM
ఈ సందర్భంగా ర్యాలీని ముందుకు సాగనీయకుండా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం...
కేంద్ర బడ్జెట్ కాస్త నిరాశాజనకం
01-02-2026 07:32 PM
కేంద్ర బడ్జెట్ చరిత్రలోనే అతి పెద్దది. ఇందులో ఆదాయ, వ్యయ అంచనాలు రూ.53,47,315 కోట్లు కాగా, రూ.16,95,768 కోట్లు అప్పుగా చూపారు. మూలధన వ్యయం రూ.12,21,821 కోట్లుగానూ, ద్రవ్యలోటు రూ.16,95,765...
రాష్ట్రంలో బీహార్ తరహా ఆటవిక పాలన
01-02-2026 07:29 PM
తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్, కిరోసిన్ బాంబులతో దాడికి దిగారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే ఈ దారుణానికి ఒడిగట్టారు. కూటమి పాలనలో రౌడీ రాజ్యానికి నిదర్శనం ఇది.
కొట్టేది, తిట్టేది వాళ్లే.. కేసు పెట్టేదీ వాళ్లే
01-02-2026 06:54 PM
పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన ఇంటిపై దాడి చేశారని, ఈ దాడులకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే వ్యూహరచన జరుగుతోందని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఆరోపించారు.
దాడులతో ప్రశ్నించే గొంతులు నొక్కేందుకు కుట్ర
01-02-2026 06:51 PM
తిరుపతి: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలు, మోసాలు, అవినీతిని జగన్గారి నేతృత్వంలో ప్రజల్లోకి తీసుకెళ్తుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారని, అందుకే ప్రశ్నించే గొంతులు
అంబటి రాంబాబుపై హత్యాయత్నం అత్యంత హేయం
01-02-2026 06:46 PM
తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు అవశేషాలు లేవని దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికలు, ఆ తర్వాత సీబీఐ సిట్ ఛార్జ్షీట్లో కూడా అదే విషయం స్పష్టం...
ఏపీలో కొనసాగుతున్న టీడీపీ గూండాల అరాచకం
01-02-2026 06:28 PM
పెట్రోల్ బాంబులు వేసిన తన కుటుంబాన్ని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడులకు...
అంతం చేసే కుట్రతోనే అంబటి రాంబాబుపై దాడి
01-02-2026 06:22 PM
ఇప్పటికైనా చంద్రబాబు, కళ్యాణ్ చేసిన పాపానికి ప్రజలకు క్షమాపణలు చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకుంటారని ఆశించాం. అలా చేయకపోగా.. జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ నిజం అంటూ సిట్ రిపోర్టునే వక్రీకరిస్తూ...
టీడీపీ గూండాల దాడిపై వైయస్ జగన్ ఆగ్రహం
01-02-2026 04:40 PM
ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆయన తెలిపారు.
అంబటి రాంబాబుపై దాడి హేయం…
01-02-2026 04:23 PM
ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
అంబటి రాంబాబుపై హత్యాయత్నం దారుణం
01-02-2026 04:13 PM
ఫ్లెక్సీలు కడితే గొడవలు జరుగుతాయని తెలిసినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. లడ్డూ కల్తీ అంటూ గుంటూరులో కూటమి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కరెక్ట్ కాదని అంబటి రాంబాబు మాట్లాడారు.
పరాకాష్టకు చంద్రబాబు దుర్మార్గ పాలన
01-02-2026 04:03 PM
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గుండాలు హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావు ఇవ్వకూడదని అన్నారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »