స్టోరీస్

31-01-2026

31-01-2026 08:49 PM
తిరుమల లడ్డూ అంశంపై కూటమి నేతలు తప్పుడు ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణలో ‘జంతు కొవ్వు లేదు’ అని రిపోర్ట్ వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత వచ్చే భయం తో అంబటిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు
31-01-2026 08:15 PM
వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావం నుంచి అంబటి రాంబాబు పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న కారణంతో ఆయన్ను హతమార్చాలని కుట్రలు చేస్తున్నారు.
31-01-2026 06:27 PM
అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని కూటమి నేతలు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ కంటే కూడా దారుణంగా మారాయని, ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా త్రోసిపుచ్చబడ్డాయని అన్నారు
31-01-2026 06:17 PM
విజిలెన్స్ శాఖ అస్తవ్యస్తంగా ఇచ్చిన నివేదిక ఆధారంగా తూతూమంత్రంగా ఇచ్చిన నోటీసులకు ఎలాంటి విలువ లేదని హైకోర్టు స్పష్టంగా పేర్కొందని తెలిపారు. ఏవైనా ఆధారాలు ఉంటే ముందుగా సంబంధిత వ్యక్తులకు అందించి,...
31-01-2026 06:13 PM
“అధికారం మారితే మీ కార్యకర్తల పరిస్థితి ఏమిటో చంద్రబాబు ఎందుకు ఆలోచన చేయరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ఇలాంటి దాడులకు పాల్పడలేదా?” అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.
31-01-2026 06:08 PM
అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, ఈ దాడి ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ టీడీపీ మూకలను అడ్డుకునేందుకు సరైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
31-01-2026 05:16 PM
తాడేపల్లి: తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ అయిందంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ చేసిన కుట్రలకు ఆ భగవంతుడే సమాధానం చెప్పాడని, అవన్నీ పటాపంచలు అయినా, ఇంకా నిస్సిగ్గుగా అబద్దాలతో బుకాయ
31-01-2026 04:42 PM
 తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు ఆదేశించి సీబీఐ సిట్‌ చార్జిషీట్‌ దాఖలు చేసిన తర్వాత, తాము చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడి శ్రీవారి భక్తులకు క్షమాపణలు...
31-01-2026 04:38 PM
 లడ్డూ వ్యవహారంలో వైయస్‌.జగన్‌ ను ఇరికించడం బాబుకి చేతకాదన్నట్టు వార్తలు రాస్తున్న ఎల్లో మీడియా తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ఆలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని.. కులం, మతం పేరుతో...
31-01-2026 04:16 PM
చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు తిరుమల లడ్డూ ప్రసాదంపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో స్పష్టంగా తేలిందన్నారు.
31-01-2026 03:30 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపైనా, నాటి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌పైనా అసత్య ఆరోపణలు చేస్తూ, చివరకు దేవదేవుడి ప్రసాదం పేరుతో అనైతిక రాజకీయం చేశారు.
31-01-2026 03:22 PM
కూటమి నేతల దుష్ప్రచారాలకు నిరసనగా శనివారం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్...
31-01-2026 02:58 PM
దేవుడంటే కూట‌మి నేత‌ల‌కు భ‌యం, భక్తి లేదు, ఆలయాలంటే గౌరవం లేదు. లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని అసత్యాలు ప్రచారం చేసి హిందువుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు
31-01-2026 02:47 PM
పేదల కష్టాల్లో అండగా నిలవడమే వైయ‌స్ఆర్‌సీపీ విధానం. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం రాజకీయమే కాదు, మానవత్వానికి నిదర్శనం అని తెలిపారు.
31-01-2026 02:40 PM
నెయ్యి శాంపిల్స్ తీసింది ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగిందని ప్రశ్నించిన వెలంపల్లి, ఏఆర్ డైరీ ఉత్పత్తి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకే ప్రారంభమైందని గుర్తు చేశారు.
31-01-2026 02:27 PM
కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు ఎలాంటి ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు
31-01-2026 12:31 PM
కోట్లాది మంది హిందువులు ఆరాధించే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
31-01-2026 12:30 PM
తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, భక్తుల విశ్వాసాలతో చెలగాటం ఆడటం తగదని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
31-01-2026 12:21 PM
రాజకీయాల కోసం దేవుడినే వాడుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని విమర్శించారు. NDDB / NDRI ఇచ్చిన నివేదికల ప్రకారం ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమని తేలిన నేపథ్యంలో, కూటమి నేతలు బహిరంగంగా భక్తులకు...
31-01-2026 12:15 PM
పూజల అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ శ్రీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గారు, ఎస్ఈసీ సభ్యులు శ్రీ గిరిధర్ రెడ్డి గారు మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన తిరుమల లడ్డూను అపఖ్యాతికి...
31-01-2026 12:10 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వరుసగా ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తోందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.
31-01-2026 12:06 PM
తిరుమల లడ్డు వ్యవహారంపై జరిగిన అపవాదులు తొలగిన నేపథ్యంలో స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు
31-01-2026 12:02 PM
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై జరిగిన విషప్రచారంపై వాస్తవాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, స్వామివారిపై జరిగిన అపవాదు తొలగినందుకు కృతజ్ఞతగా కోడుమూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో
31-01-2026 11:28 AM
ఆలయ ధ్వజస్తంభం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఆయన మాట్లాడుతూ..లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన విమర్శలు పూర్తిగా అవాస్తవమని ఇప్పటికే స్పష్టమైందన్నారు. వైయ‌స్ఆర్...
31-01-2026 11:22 AM
తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం కావాలనే చేసిన అసత్య ప్రచారాలను ఆమె తీవ్రంగా ఖండించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన దుష్ప్రచారాలు పూర్తిగా అబద్ధమని
31-01-2026 11:16 AM
తిరుమల లడ్డు అంశంలో జరిగిన తప్పుడు ప్రచారాలు పూర్తిగా అబద్ధమని తేలిన నేపథ్యంలో, ఇటువంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా సద్బుద్ధి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.
31-01-2026 11:11 AM
కూటమి నేతలు భక్తుల మనోభావాలకు క్షమాపణ చెప్పాలని, ఇకపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయకూడదని డిమాండ్ చేశారు.
31-01-2026 11:00 AM
ఈ సందర్భంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని, కోట్లాది భక్తుల ఆరాధ్యదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేయడం అత్యంత అనుచితమని ఆవేదన వ్యక్తం చేశారు.
31-01-2026 10:57 AM
స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, తమ నివాసం వద్దనే శ్రీ వేంకటేశ్వర స్వామికి పరిహార పూజలు నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు
31-01-2026 10:32 AM
రాజకీయాల కోసం దేవుడినే వాడుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని అన్నారు. ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమని సీబీఐ నివేదిక స్పష్టంగా తేల్చినా, కూటమి నేతలు ఇప్పటివరకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోవడం మరింత...

Pages

Back to Top