స్టోరీస్

21-01-2026

21-01-2026 06:17 PM
రాష్ట్రంలో సుమారు 85 లక్షల రైతు కమతాలు ఉన్నట్లు జగన్‌గారు తన సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించారు. రైతులు వీటి కోసం రుణం తీసుకున్నప్పుడు బ్యాంకు ఇన్సూరెన్స్‌ చేసేది. ఇందులో సుమారు 18 లక్షల మంది మాత్రమే...
21-01-2026 06:12 PM
తాడేప‌ల్లి: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో దారుణహత్యకు గురైన వైయ‌స్ఆర్‌సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్‌ కుటుంబ సభ్యులతో సహా, పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, పా
21-01-2026 03:49 PM
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ పాలన ప్రజావ్యతిరేకంగా మారిందని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
21-01-2026 03:04 PM
 ఈరోజు పరిపాలన చాలా అన్యాయంగా జరగుతోంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండకావడంతో వ్యవహరిస్తున్నారు. పాలనంతా అబద్దాలు మోసాలు
21-01-2026 02:58 PM
రైతులు నష్టపోయే పరిస్థితి వస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షానే నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులు ప్రవేశపెడుతున్నప్పుడు రైతులకు పూర్తి అవగాహన కల్పించడం
21-01-2026 02:51 PM
నీరు, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే రాయలసీమ ప్రాంతం నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులో నీటి కొరత కారణంగా ఘర్షణలు జరుగుతాయని నిపుణులు ముందే
21-01-2026 02:26 PM
విశాఖ జిల్లా: పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి జంక్షన్ వద్ద “రోడ్డు వైడెనింగ్” పేరిట దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా.
21-01-2026 01:29 PM
ఈ దాడి కారణంగా ప్రస్తుతం వీల్‌చైర్‌కే పరిమితమై జీవనం కొనసాగిస్తున్నానని, కుటుంబ పోషణకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన వైయస్ జగన్‌కు విన్నవించారు
21-01-2026 01:14 PM
కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక సీఎం చంద్ర‌బాబు ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి తీర‌ని ద్రోహం చేస్తున్నాడు. విశాఖ‌లోని వేల కోట్ల విలువైన  భూముల‌ను త‌న బినామీల‌కు క‌ట్ట‌బెడుతూ ఒక‌ప‌క్క‌, కేంద్రం నుంచి...
21-01-2026 01:05 PM
సాల్మన్‌ కుమారులు, కుమార్తె తమ తండ్రిని పూర్తిగా రాజకీయ కక్షతోనే అత్యంత దారుణంగా హత్య చేశారని వైయస్‌ జగన్‌కు వివరించారు. తమ తండ్రి మరణంతో కుటుంబం రోడ్డున పడిందని, జీవనాధారం కోల్పోయి తీవ్ర ఆవేదనలో...
21-01-2026 12:59 PM
. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని
21-01-2026 12:24 PM
మావేశంలో వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరాన్ని...
21-01-2026 12:13 PM
ఇదే పల్నాడు జిల్లాలో ఇటీవల వైయ‌స్ఆర్‌సీపీ దళిత నాయకుడు మందా సాల్మన్‌ను టీడీపీ గూండాలు హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
21-01-2026 11:57 AM
సుమారు 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కొండ‌పై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉండటం గమనార్హం. పవిత్రమైన ఆలయానికి సమీపంలోనే కొండను నాశనం చేస్తూ అక్రమ మైనింగ్ జరగడం భక్తుల్లో తీవ్ర ఆవేదన
21-01-2026 11:25 AM
ఈ కేసులో తిరుపతి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు మల్లం రవి, రాష్ట్ర ఎస్సీ సెల్ వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లానీ బాబు, సురేష్, అనిల్ రెడ్డి, తిరుపతి టౌన్ బ్యాంక్ వైస్...
21-01-2026 11:21 AM
ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంటులో వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఎలా ఉండాలనే దానిపై వైయ‌స్‌ జగన్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అంశం...
21-01-2026 11:13 AM
నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించి కేడర్‌కు దిశానిర్దేశం చేస్తారని వైయ‌స్ఆర్‌సీపీ ఒక ప్రకటనలో తెలిపింది. 
21-01-2026 11:09 AM
2024లో ఇచ్చిన ఉత్తర్వుల్లో వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ను తొలగిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అత్యధిక రాబడి నిచ్చే...

20-01-2026

20-01-2026 07:35 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పరిస్ధితి అత్యం దారుణంగా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపట్టిన నాటి నుంచి మహిళలను నిట్టనిలువుగా మోసం చేస్తూ.. వారికి తీరని ద్రోహం చేస్తూనే ఉన్నారు.
20-01-2026 07:30 PM
ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణ కార్యక్రమాన్ని సమగ్రంగా...
20-01-2026 07:27 PM
ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే పార్టీ ముఖ్య అజెండా అని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో జగనన్న 2.0 ద్వారా...
20-01-2026 07:22 PM
పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత పటిష్టంగా తీర్చిదిద్దే దిశగా ఈ సమావేశం కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
20-01-2026 07:16 PM
చంద్ర‌బాబు చ‌ర్య‌ల కార‌ణంగా 2023-24, 2024-25 సీజన్లకు సంబంధించి కనీసం రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం అన్నదాతకు అంద‌కుండా పోయింద‌ని వివ‌రించారు
20-01-2026 07:11 PM
ర్టీ అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పదవులను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా గుర్తింపు ఉంటుందని
20-01-2026 07:02 PM
ఈ సందర్భంగా సంఘాల మధ్య ఐక్యత, సమన్వయం పెంపొందించడంలో ఇలాంటి ప్రయత్నాలు కీలక పాత్ర పోషిస్తాయని నాయకులు తెలిపారు. సామాజిక సేవలు, అభివృద్ధి కార్యక్రమాల్లో రెడ్డి సంఘాల పాత్రను మరింత బలోపేతం చేసేలా ఈ...
20-01-2026 06:59 PM
వైయస్‌ఆర్‌ విద్యుత్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు జి. మహేశ్వర్‌ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున
20-01-2026 04:01 PM
 కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక రాష్ట్రంలో విచిత్ర వాతావ‌ర‌ణం నెల‌కొంది. ముఖ్య‌మంత్రిగా పెట్టుబ‌డుల పేరుతో దావోస్ ప‌ర్య‌ట‌నలు చేసే తండ్రీకొడుకులు చంద్ర‌బాబు, లోకేష్ ప‌బ్లిసిటీ పిచ్చికి వంద‌ల కోట్ల ప్ర‌జాధ...
20-01-2026 03:56 PM
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి భార్యను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఘటనపై కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గానీ, మంత్రి నారా లోకేష్ గానీ స్పందించకపోవడం
20-01-2026 03:50 PM
ప్రముఖ స్ధానాల్లో ఉన్న వ్యక్తులు ప్రపంచ వేదికల మీదకి వెళ్లినప్పుడు సహజంగా రాష్ట్రం గురించి, ఇక్కడున్న వనరులు, అవకాశాలతో పాటు పెట్టుబడులు పెట్టడానికున్న అనుకూలతలు  గురించి చెప్పుకోవడం సహజం.
20-01-2026 03:37 PM
ఇది తొలిసారి కాదని, ఇటీవల స్వర్గీయ వంగవీటి మోహన రంగా   37వ వర్ధంతి సందర్భంగా సుభద్రంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ సమయంలో మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ గారిని స్థానిక ఎమ్మెల్యే...

Pages

Back to Top