Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రైతుల ఉసురు తీస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
సాల్మన్ కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండ
మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రజలు గమనిస్తున్నారు
కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం
అరటి రైతుల సమస్యలపై స్పందించిన ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి
రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనకు పోరాటం అవసరం
పెందుర్తిలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగింపు
వైయస్ఆర్సీపీ కార్యకర్తకు వైయస్ జగన్ పరామర్శ
కేకే లైన్ను విశాఖ డివిజన్లో కొనసాగించాల్సిందే
మందా సాల్మన్ కుటుంబానికి వైయస్ జగన్ భరోసా
స్టోరీస్
21-01-2026
రైతుల ఉసురు తీస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
21-01-2026 06:17 PM
రాష్ట్రంలో సుమారు 85 లక్షల రైతు కమతాలు ఉన్నట్లు జగన్గారు తన సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించారు. రైతులు వీటి కోసం రుణం తీసుకున్నప్పుడు బ్యాంకు ఇన్సూరెన్స్ చేసేది. ఇందులో సుమారు 18 లక్షల మంది మాత్రమే...
సాల్మన్ కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండ
21-01-2026 06:12 PM
తాడేపల్లి: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో దారుణహత్యకు గురైన వైయస్ఆర్సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్ కుటుంబ సభ్యులతో సహా, పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, పా
మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రజలు గమనిస్తున్నారు
21-01-2026 03:49 PM
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ పాలన ప్రజావ్యతిరేకంగా మారిందని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం
21-01-2026 03:04 PM
ఈరోజు పరిపాలన చాలా అన్యాయంగా జరగుతోంది. రెడ్బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండకావడంతో వ్యవహరిస్తున్నారు. పాలనంతా అబద్దాలు మోసాలు
అరటి రైతుల సమస్యలపై స్పందించిన ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి
21-01-2026 02:58 PM
రైతులు నష్టపోయే పరిస్థితి వస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షానే నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులు ప్రవేశపెడుతున్నప్పుడు రైతులకు పూర్తి అవగాహన కల్పించడం
రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనకు పోరాటం అవసరం
21-01-2026 02:51 PM
నీరు, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే రాయలసీమ ప్రాంతం నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులో నీటి కొరత కారణంగా ఘర్షణలు జరుగుతాయని నిపుణులు ముందే
పెందుర్తిలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగింపు
21-01-2026 02:26 PM
విశాఖ జిల్లా: పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి జంక్షన్ వద్ద “రోడ్డు వైడెనింగ్” పేరిట దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా.
వైయస్ఆర్సీపీ కార్యకర్తకు వైయస్ జగన్ పరామర్శ
21-01-2026 01:29 PM
ఈ దాడి కారణంగా ప్రస్తుతం వీల్చైర్కే పరిమితమై జీవనం కొనసాగిస్తున్నానని, కుటుంబ పోషణకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన వైయస్ జగన్కు విన్నవించారు
కేకే లైన్ను విశాఖ డివిజన్లో కొనసాగించాల్సిందే
21-01-2026 01:14 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్నాడు. విశాఖలోని వేల కోట్ల విలువైన భూములను తన బినామీలకు కట్టబెడుతూ ఒకపక్క, కేంద్రం నుంచి...
మందా సాల్మన్ కుటుంబానికి వైయస్ జగన్ భరోసా
21-01-2026 01:05 PM
సాల్మన్ కుమారులు, కుమార్తె తమ తండ్రిని పూర్తిగా రాజకీయ కక్షతోనే అత్యంత దారుణంగా హత్య చేశారని వైయస్ జగన్కు వివరించారు. తమ తండ్రి మరణంతో కుటుంబం రోడ్డున పడిందని, జీవనాధారం కోల్పోయి తీవ్ర ఆవేదనలో...
ఐక్యంగా ముందుకు సాగుదాం…
21-01-2026 12:59 PM
. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ‘రెడ్బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని
ప్రజా సమస్యలపై సమిష్టిగా పోరాటం
21-01-2026 12:24 PM
మావేశంలో వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరాన్ని...
పల్నాడులో మరోసారి రెచ్చిపోయిన పచ్చమూకలు
21-01-2026 12:13 PM
ఇదే పల్నాడు జిల్లాలో ఇటీవల వైయస్ఆర్సీపీ దళిత నాయకుడు మందా సాల్మన్ను టీడీపీ గూండాలు హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
రాజధాని ప్రాంతంలో కొండకు గుండు కొడుతున్న టీడీపీ భకాసురులు
21-01-2026 11:57 AM
సుమారు 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కొండపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉండటం గమనార్హం. పవిత్రమైన ఆలయానికి సమీపంలోనే కొండను నాశనం చేస్తూ అక్రమ మైనింగ్ జరగడం భక్తుల్లో తీవ్ర ఆవేదన
తిరుపతిలో వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసు నమోదు
21-01-2026 11:25 AM
ఈ కేసులో తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు మల్లం రవి, రాష్ట్ర ఎస్సీ సెల్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లానీ బాబు, సురేష్, అనిల్ రెడ్డి, తిరుపతి టౌన్ బ్యాంక్ వైస్...
రేపు తాడేపల్లిలో వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
21-01-2026 11:21 AM
ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంటులో వైయస్ఆర్సీపీ పోరాటం ఎలా ఉండాలనే దానిపై వైయస్ జగన్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అంశం...
నేడు ఏలూరు వైయస్ఆర్సీపీ కేడర్తో వైయస్ జగన్ భేటీ
21-01-2026 11:13 AM
నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించి కేడర్కు దిశానిర్దేశం చేస్తారని వైయస్ఆర్సీపీ ఒక ప్రకటనలో తెలిపింది.
కేకే లైన్ పాయే!
21-01-2026 11:09 AM
2024లో ఇచ్చిన ఉత్తర్వుల్లో వాల్తేర్ రైల్వే డివిజన్ను తొలగిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అత్యధిక రాబడి నిచ్చే...
20-01-2026
డ్వాక్రా సంఘాలకు టోకరా వేసిన సీఎం చంద్రబాబు
20-01-2026 07:35 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పరిస్ధితి అత్యం దారుణంగా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపట్టిన నాటి నుంచి మహిళలను నిట్టనిలువుగా మోసం చేస్తూ.. వారికి తీరని ద్రోహం చేస్తూనే ఉన్నారు.
పార్టీ బలోపేతమే లక్ష్యం
20-01-2026 07:30 PM
ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణ కార్యక్రమాన్ని సమగ్రంగా...
గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం
20-01-2026 07:27 PM
ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే పార్టీ ముఖ్య అజెండా అని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో జగనన్న 2.0 ద్వారా...
పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం
20-01-2026 07:22 PM
పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత పటిష్టంగా తీర్చిదిద్దే దిశగా ఈ సమావేశం కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
స్వచ్ఛంద నమోదు బీమా పేరుతో దగా
20-01-2026 07:16 PM
చంద్రబాబు చర్యల కారణంగా 2023-24, 2024-25 సీజన్లకు సంబంధించి కనీసం రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం అన్నదాతకు అందకుండా పోయిందని వివరించారు
పార్టీకి కష్టపడి పనిచేసే నాయకులే కావాలి
20-01-2026 07:11 PM
ర్టీ అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పదవులను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని వైయస్ఆర్సీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా గుర్తింపు ఉంటుందని
ఏపీ రెడ్డి సంఘాల సమాఖ్య 2026 నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ
20-01-2026 07:02 PM
ఈ సందర్భంగా సంఘాల మధ్య ఐక్యత, సమన్వయం పెంపొందించడంలో ఇలాంటి ప్రయత్నాలు కీలక పాత్ర పోషిస్తాయని నాయకులు తెలిపారు. సామాజిక సేవలు, అభివృద్ధి కార్యక్రమాల్లో రెడ్డి సంఘాల పాత్రను మరింత బలోపేతం చేసేలా ఈ...
విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ క్యాలెండర్, డైరీల ఆవిష్కరణ
20-01-2026 06:59 PM
వైయస్ఆర్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు జి. మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున
పెట్టుబడులు బూటకం.. దోపిడీ నిజం
20-01-2026 04:01 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రిగా పెట్టుబడుల పేరుతో దావోస్ పర్యటనలు చేసే తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ పబ్లిసిటీ పిచ్చికి వందల కోట్ల ప్రజాధ...
టీడీపీ దండుపాళ్యం బ్యాచ్తో జాగ్రత్త
20-01-2026 03:56 PM
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి భార్యను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఘటనపై కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గానీ, మంత్రి నారా లోకేష్ గానీ స్పందించకపోవడం
దావోస్ లో బాబు పొలిటికల్ మార్కెటింగ్
20-01-2026 03:50 PM
ప్రముఖ స్ధానాల్లో ఉన్న వ్యక్తులు ప్రపంచ వేదికల మీదకి వెళ్లినప్పుడు సహజంగా రాష్ట్రం గురించి, ఇక్కడున్న వనరులు, అవకాశాలతో పాటు పెట్టుబడులు పెట్టడానికున్న అనుకూలతలు గురించి చెప్పుకోవడం సహజం.
అనపర్తి ఎమ్మెల్యే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం
20-01-2026 03:37 PM
ఇది తొలిసారి కాదని, ఇటీవల స్వర్గీయ వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి సందర్భంగా సుభద్రంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ సమయంలో మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ గారిని స్థానిక ఎమ్మెల్యే...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »