స్టోరీస్

21-11-2025

21-11-2025 05:08 PM
అనంతపురం జిల్లాలో వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని  ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
21-11-2025 05:00 PM
ప్రస్తుతం ఉన్న చట్టబద్ధ స్థితి ప్రకారం బచావత్‌ ట్రైబ్యునల్‌ (కెడబ్ల్యూడీటీ–1) నాడు తీసుకున్న నిర్ణయం, ఇచ్చిన ఆదేశం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం
21-11-2025 04:33 PM
సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న నా గంగ‌ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు
21-11-2025 04:24 PM
లిక్కర్ స్కాం కేసుతో నాకు ప్రమేయం లేదు. నా కుటుంబం అంతా మద్యం కేసు వల్ల చిన్నాభిన్నం అయ్యింది. వందల ఏళ్ల నుంచి సంక్రమించిన ఆస్తులను అటాచ్‌మెంచ్‌లోకి తెవడం ధర్మం కాదు
21-11-2025 04:20 PM
సొంత జిల్లా మామిడి రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 45 వేల మంది రైతులు పండించిన మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మామిడి రైతులకు...
21-11-2025 01:16 PM
, గంగమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
21-11-2025 12:04 PM
2019 నుంచే కాకుండా 2014 నుం చి.. వీలైతే అంతకు ముందు నుంచి కూడా టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామ న్నారు.
21-11-2025 07:20 AM
ఆరంగి మురళీధర్‌ని పార్టీ రాష్ట్ర కాళింగ విభాగం అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.

20-11-2025

20-11-2025 09:37 PM
చంద్ర‌బాబు ఏడాదిన్న‌ర పాల‌న చూసిన త‌ర్వాత రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ ముక్తకంఠంతో చెబుతున్న ఒకే ఒక్క మాట ఇంత చెత్త ప్ర‌భుత్వం, ఇంత దుష్ట‌ప్ర‌భుత్వం దేశంలోనే లేద‌ని. విద్య‌, వైద్యం, అభివృద్ధి, సంక్షేమం,
20-11-2025 09:25 PM
18 నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. ప్రజల ఆశలు, ఆలోచనల నుంచి దూరంగా వెళ్లిన చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తప్పుడు హామీలుగా...
20-11-2025 04:59 PM
విశాఖ దక్షిణ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 37వ వార్డులో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా (రచ్చబండ) కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 37వ వార్డ్ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్ ఆధ్వర్యంలో...
20-11-2025 04:42 PM
పూర్తి చేసిన సంత‌కాల‌ను ఇవాళ అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డికి అంద‌జేశారు. దీంతో విద్యార్థి విభాగం నేత‌ల‌ను అనంత వెంక‌ట్రామిరెడ్డి అభినందించారు.
20-11-2025 04:35 PM
టి అన్నారం గ్రామంలో గత ఎన్నికల ఏజెంట్ నిలబడదనే అక్కసు తో భీమనాదం వెంకట ప్రసాద్ అనే యువకుడిపై గ్రామ టిడిపి నాయకులు కత్తితో దాడి చేశారని తెలిపారు.
20-11-2025 04:17 PM
జోగి రమేష్‌ అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని స్పష్టం చేశారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో కూట‌మి ప్ర‌భుత్వం అడ్డంగా  దొరికిపోయి..
20-11-2025 04:06 PM
అక్టోబ‌ర్ 10వ తేదీ నుంచి నవంబర్‌ 22వ తేదీ వరకూ రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణ చేప‌ట్టాల‌ని పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు నియోజ‌క‌వ‌ర్గంలోని
20-11-2025 03:34 PM
ఇటీవల కోర్టు అనుమతితో వైయ‌స్‌ జగన్‌ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో ఆయన అటెండెన్స్‌ ఇచ్చారు. వైయ‌స్ జగన్‌ రాక నేపథ్యంతో హైదరాబాద్‌ నాంపల్లి...
20-11-2025 01:16 PM
పోలీసుల తీరును నిర‌సిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వ‌ర‌రావు(డీఎన్ఆర్‌), పలువురు పార్టీ నేత‌లు పోలీసు స్టేష‌న్ ఎదుట భైటాయించి నిర‌స‌న తెలిపారు. పోలీసుల తీరు...

19-11-2025

19-11-2025 10:31 PM
రాయన భాగ్యలక్ష్మి(విజయవాడ మేయర్‌)ని, మహిళా విభాగం‌ రాష్ట్ర అధికార ప్రయినిధిగా సంపతి విజితలను నియమిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.  
19-11-2025 10:26 PM
పాడేరులో వైయస్.జగన్ హాయంలో నిర్మించిన ఈ మెడికల్ కాలేజీ గతేడాదే 50 సీట్లతో ప్రారంభమైంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసిన 50  సీట్లతో మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న...
19-11-2025 10:23 PM
నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్‌పాండ్‌లో ఉన్న తన నివాసానికి చేరుకుంటారని పార్టీకేంద్ర కార్యాలయం వెల్లడించింది.
19-11-2025 10:18 PM
ఎంత‌సేప‌టికీ ప‌బ్లిసిటీ చేసుకోవ‌డం త‌ప్పితే రైతుల‌కు మేలు చేసే మాట ఒక్క‌టీ చెప్ప‌లేక‌పోయాడు. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో సీఎంయాప్‌ను తీసుకొచ్చి రైతులు పండించిన పంట‌ల‌ను మార్కెటింగ్ చేస్తే చంద్ర‌బాబు కొత్త...
19-11-2025 10:12 PM
రాష్ట్రంలో రాజ్యంగబద్దమైన పాలన సాగడం లేదు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత చట్టాలు, రాజ్యాంగంతో మాకు పనిలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.  చట్టాలను చేతిలోకి తీసుకుని... రాజ్యాంగం పట్ల కనీస గౌరవం లేకుండా...
19-11-2025 06:39 PM
చంద్రబాబు ప్రభుత్వమే 1997లో జీవో ఇచ్చింది. కేబినెట్‌ మంత్రికి హుందాతనం ఉండాలి. కానీ ఆ సభలో మీరు మాట్లాడిన భాష, మీరు వ్యవహరించిన తీవ్ర అభ్యంతరకరం. కులం నీకు మాత్రమే పరిమితం కాదు.
19-11-2025 05:28 PM
అక్రమ అరెస్టులు, కేసులతో ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్న సీఎం చంద్రబాబు కుట్రలు ఇంకెన్నో రోజులు సాగవు. ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడినందుకు హిందూపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంపై టీడీపీ...
19-11-2025 04:58 PM
తమ కుమార్తెకు నామకరణం చేయాలని మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నూతక్కికి చెందిన బోళ్ళ వెంకటరెడ్డి, చందనా దేవి దంపతులు వైయ‌స్‌ జగన్‌ను కోరారు.
19-11-2025 04:15 PM
వైయ‌స్ఆర్‌సీపీ అనంత‌పురం జిల్లా ఉపాధ్య‌క్షురాలు నైరుతిరెడ్డి పాల్గొని ప్రైవేటీక‌ర‌ణ వ‌ల్ల కలిగే అన‌ర్థాల‌ను వివ‌రించారు.
19-11-2025 02:18 PM
కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాకుండా కేవలం రాజకీయ స్వార్థం తోనే ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లను అక్రమంగా అరెస్టు చేస్తున్నార‌ని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి...
19-11-2025 01:31 PM
టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ అనుమానాస్పద స్థితిలో చనిపోతే ప్రాథమిక నివేదిక రాకుండానే, మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించకుండానే టీడీపీ నాయకులే హత్య అని ప్రచారం చేశార‌ని అనంత వెంక‌ట్రామిరెడ్డి...
19-11-2025 01:28 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపట్టి పేదలకు వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేశారన్నారు...

Pages

Back to Top