స్టోరీస్

24-09-2025

24-09-2025 06:37 PM
 ఈ పెద్దమనిషి ఎన్నికలప్పుడు ఏం చెప్పి వచ్చాడు? వచ్చాక ఏం చేస్తున్నాడు? అనేది చూస్తే, ఈ మనిషి అప్పట్లో పదే పదే చెప్పిన మాటలు.. సంపద సృష్టిస్తానని చెప్పడం. ఇంకా సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ మాత్రమే...
24-09-2025 05:41 PM
చంద్రబాబు ఇవ్వకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించాం.  కూటమి పాలన ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసు. ఎన్నికల ఎప్పుడు వచ్చినా వైయ‌స్ఆర్‌సీపీదే గెలుపు.
24-09-2025 05:38 PM
తాడేప‌ల్లి: రెడ్ బుక్ అంటూ..
24-09-2025 05:12 PM
తాడేపల్లి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌పై అక్ర‌మ నిర్బంధాలు కొన‌సాగుతున్నాయి.
24-09-2025 04:53 PM
ఇవాళ గుంటూరు శివారులో మ‌రో సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ తారక్ అనే యువ‌కుడిని కూడా పోలీసులు ఎత్తుకెళ్లారు.  ఈ ఘ‌ట‌న‌పై గుంటూరులో తార‌క్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలే
24-09-2025 04:29 PM
వైయ‌స్ జగన్ 17 మెడికల్ కాలేజ్ లు తీసుకొని వ‌స్తే..వాటిని ప్రైవేట్ వ్య‌క్తుల‌కు క‌ట్ట‌బెట్టేందుకు ఈ ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది.  వైద్య విద్యా కోసం విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు ప్ర‌భుత్వ‌ మెడికల్...
24-09-2025 12:04 PM
సవీందర్రెడ్డి కేసులో తాడేపల్లి పోలీసులు హైకోర్టుకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆయన్ని అరెస్టు చేసిన సమయంపై రిమాండ్‌ రిపోర్టులో తప్పుడు సమాచారం పొందుపర్చారు.
24-09-2025 11:31 AM
పేదలకు అందాల్సిన బియ్యం అక్రమంగా తరలిపోతోంది. కాకినాడలో పవన్ కళ్యాణ్ షిజ్ ద షిప్ ఏమైంది?  రేషన్ డీలర్ నుంచి 15 రూపాయలకు కొన్న బియ్యాన్ని బయట మార్కెట్లో కిలో 25 రూపాయలకు అమ్ముతున్నారు
24-09-2025 10:41 AM
రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (కో...
24-09-2025 10:34 AM
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాతూరులో సోషల్‌ మీడియా కార్యకర్త సౌందరరెడ్డి(సవీంద్రరెడ్డి)ని ప్రత్తిపాడు పోలీసులు సోమవారం రాత్రి అప­హరించారు
24-09-2025 10:26 AM
గత ఏడాది మే 21వ తేదీన కొత్తగా ఎన్నికైన శాసనసభ సభ్యులకు ప్రమాణస్వీకార కార్యక్ర­మం చేపట్టారు. శాసనసభలో అనుసరిస్తున్న ఆనవా­యితీ ప్రకారం మొదటగా శాసనసభ పక్ష నేత లేదా అధికార కూటమి పార్టీ నాయకుడు ప్రమాణం...
24-09-2025 10:18 AM
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివిధ వర్గాల నుంచి వస్తున్న ఆగ్రహం నేపథ్యంలో ప్రభుత్వం తన...

23-09-2025

23-09-2025 08:12 PM
అబద్ధాల‌తోనే రాబోయే నాలుగేళ్లు ప్ర‌భుత్వాన్ని న‌డ‌పాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం క‌ల‌లు కంటోంది. వైయస్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు రాష్ట్ర అప్పులు రూ. 14 ల‌క్ష‌ల కోట్లంటూ విప‌రీతంగా త‌ప్పుడు ప్ర‌చారం...
23-09-2025 06:16 PM
కావలి నియోజకవర్గంలో కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తున్నారని కూటమి ప్రభుత్వం అభివృద్ధి ని మరిచి అక్రమ కేసులు మీద దృష్టి పెట్టడం మంచి పద్ధతి కాదని వారు పేర్కొన్నారు.
23-09-2025 05:06 PM
ప్రభుత్వ విధానాలు నచ్చి నవీన్ జిందాల్ వంటి వారు  వచ్చారు.13 లక్షల కోట్ల రూపాయల ఎంవోయూలు చేసుకున్నాం. పరిశ్రమలు రావాలంటే వాళ్లకు నమ్మకం ఉండాలి.
23-09-2025 04:38 PM
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.1200 కోట్లు చెల్లించాం, ఇంకా రూ.1400 కోట్లు బకాయిలు ఉన్నాయని మంత్రి లోకేష్ కౌన్సిల్ సాక్షిగా అబద్దాలు చెప్పాడు.అబద్దాలు ఎలా చెప్పాలో నారావారిని చూసి...
23-09-2025 01:40 PM
న‌గ‌రంలో ద‌శాబ్దాలుగా రోడ్డుపై బ‌డ్డీ కొట్లు, తోపుడు బండ్లు.. ఇత‌ర‌త్రా మార్గాల ద్వారా వ్యాపారం చేసుకుంటూ స్వ‌యం ఉపాధితో కుటుంబాల‌ను పోషించుకుంటున్న వేల మందిని ఇబ్బంది పెట్టేలా కూట‌మి ప్రభుత్వం వ్వ‌వ...
23-09-2025 12:40 PM
ఎనబై శాతం పూర్తి అయిన రామాయపట్నం పోర్ట్ ని మిగిలిన  20 శాతం పూర్తి చేయ‌లేక కూటమి ప్రభుత్వం కమీషన్లకు కక్కురి పడుతుంది.
23-09-2025 12:31 PM
ఎవరైనా సభా మర్యాదలు పాటించాలి. కొన్ని పరుష పదాలు వాడకూడదు.. కొన్ని నేర్చుకోండి. మంత్రి లోకేష్ చెప్పినట్లుగా మేం బకాయిలు పెట్టామన్నది అవాస్తవం.
23-09-2025 11:36 AM
వెంకటరామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ స‌భ్యుల‌కు వైయ‌స్ జ‌గ‌న్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
23-09-2025 11:31 AM
పోలీసు ఆంక్ష‌ల‌ను ఛేదించుకొని టోల్ గేట్ నుంచి తిరిగి రామాయపట్నం పోర్టుకు బయల్దేరిన నేతల‌ను హైవేపై  పోలీసులు వెంబ‌డించారు.

22-09-2025

22-09-2025 08:40 PM
ఈ దేశానికి డ్రిప్ ఇరిగేషన్‌ను తానే పరిచయం చేశానంటూ చంద్రబాబు అసెంబ్లీలో లేని గొప్పలను చెప్పుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్‌ను ఆనాడు పీఎం వాజపేయ్‌కు చెప్పి, వన్‌మెన్ కమీషన్‌ కింద ఇజ్రాయిల్‌కు వెళ్ళినని,...
22-09-2025 08:35 PM
దుర్గమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తే వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రోత్సహిస్తుంది. భక్తులకు మంచి సౌకర్యాలు కల్పిస్తే కచ్చితంగా ఆనందిస్తాం, కానీ అవన్నీ వదిలేసి ఉత్సవాల పేరుతో డబ్బులు వసూలు
22-09-2025 06:47 PM
రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా పరకామణిలో దొంగతనం, దుర్వినియోగం జరిగిందని రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తోందని తన లేఖలో పేర్కొన్నారు.
22-09-2025 06:44 PM
ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో వైయ‌స్ జ‌గ‌న్ చర్చించనున్నారు.
22-09-2025 06:41 PM
అంజన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
22-09-2025 06:38 PM
వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో అంబులెన్స్‌లు,  పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలన్న నిబంధన ఉంటే, దాన్ని అధిగమిస్తూ 12-14 నిమిషాల్లోనే చేరుకునేవి
22-09-2025 04:52 PM
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇస్తే 18 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌లో మాట్లాడమని చెప్పాం. చేనేత కార్మికులకు అవసరమైన ముడి సరుకు మీద జీఎస్టీని తొలగించమని అడిగితే ప్రభుత్వం...
22-09-2025 04:45 PM
పరకామణి భవనాన్ని సైతం వైయ‌స్ జగన్ హయాంలోనే నిర్మించి ప్రారంభించారు. సీసీ కెమెరాలతో సహా అన్ని సౌకర్యాలు కల్పించాం కాబట్టే రవికుమార్ లాంటి దొంగలు దొరికారు
22-09-2025 04:08 PM
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Pages

Back to Top