Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఫలితాన్ని చూపుతున్న వైయస్ఆర్సీపీ ప్రభుత్వ చొరవ
ఆపన్నులకు అండగా వైయస్ జగన్
కొప్పర్తిలో టెక్నోడోమ్, టెక్సానా కార్యకలాపాలు ప్రారంభించటం హర్షణీయం
అఖిల భారత మేయర్ల సదస్సుకు వైయస్ఆర్సీపీ మేయర్లు
అంబకపల్లె చెరువుకు చేరిన కృష్ణమ్మ
వైయస్ఆర్ చిరస్మరణీయుడు
సంక్షేమ ప్రదాత వైయస్ఆర్
‘సంక్షేమం అంటేనే వైయస్ఆర్’
రక్తదానం చేసిన కాకాణి పూజిత
'సాక్షి'పై కక్షసాధింపులకు పాల్పడుతున్న కూటమి సర్కార్
స్టోరీస్
02-09-2025
ఫలితాన్ని చూపుతున్న వైయస్ఆర్సీపీ ప్రభుత్వ చొరవ
02-09-2025 08:16 PM
కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్కు 2022–23లో వచ్చిన టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు, వెంటనే తమ పనులు ప్రారంభించాయి. శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకుని ఇప్పుడు ఉత్పత్తిని మొదలుపెడుతున్నాయి.
ఆపన్నులకు అండగా వైయస్ జగన్
02-09-2025 08:09 PM
వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు.
కొప్పర్తిలో టెక్నోడోమ్, టెక్సానా కార్యకలాపాలు ప్రారంభించటం హర్షణీయం
02-09-2025 05:58 PM
‘‘టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు 2022–2023లో నిర్మాణ పనులను ప్రారంభించి చాలా త్వరగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించటం హర్షణీయం. ఈ సందర్భంగా ఆ రెండు సంస్థల యాజమాన్యాలకు, ఉద్యోగులకు నా హృదయపూర్వక...
అఖిల భారత మేయర్ల సదస్సుకు వైయస్ఆర్సీపీ మేయర్లు
02-09-2025 05:53 PM
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో సచివాలయం వ్యవస్థ వల్ల ప్రజలకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించే విధానం గురించి వివరించామన్నారు.
అంబకపల్లె చెరువుకు చేరిన కృష్ణమ్మ
02-09-2025 05:30 PM
ఫలితంగా అంబకపల్లె చెరువుకు కృష్ణా నీరు వచ్చి చేరింది. దీంతో ఈ ప్రాంత వాసులంతా సంతోషం వ్యక్తం చేశారు.
వైయస్ఆర్ చిరస్మరణీయుడు
02-09-2025 04:43 PM
కర్నూలు: పేదల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిన మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అంటూ పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కొనియాడారు.
సంక్షేమ ప్రదాత వైయస్ఆర్
02-09-2025 04:35 PM
రైతుల ఆత్మహత్యలకు వ్యవసాయ సమస్యలే కారణం కాదనీ, విద్య, వైద్యం వంటివి కార్పొరేట్ల చేతుల లోకి వెళ్లడం వల్ల రైతులు మరిన్ని అప్పులు చేయవలసివచ్చి ఆత్మ హత్యలకు పాల్పడ్డారనీ కమిషన్ పేర్కొంది.
‘సంక్షేమం అంటేనే వైయస్ఆర్’
02-09-2025 04:28 PM
రాజశేఖర్ రెడ్డి భౌతికంగా ప్రజలకు దూరమైనా ప్రజల గుండెల్లో ఆయన కొలువై ఉన్నారు. కుప్పంకి నీళ్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిది’ అని అంబటి తెలిపారు.
రక్తదానం చేసిన కాకాణి పూజిత
02-09-2025 04:20 PM
వైయస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కాకాణి పూజిత పాల్గొని తన రక్తం దానం చేసి స్ఫూర్తిగా నిలిచారు.
'సాక్షి'పై కక్షసాధింపులకు పాల్పడుతున్న కూటమి సర్కార్
02-09-2025 04:13 PM
కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు రోజురోజుకీ పతనమైపోతున్నాయి. రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు చేయడం లేదు. కుట్రలు, కుతంత్రాలతో సీఎం చంద్రబాబు పాలన...
ఎస్వీ యూనివర్సిటీలో వైయస్ఆర్కు ఘన నివాళులు
02-09-2025 04:06 PM
ప్రజా సంక్షేమం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన నాయకుడు వైయస్సార్. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని రక్షించిన నాయకుడు ఆయనే
వైయస్ఆర్కు భారత రత్న ఇవ్వాలి
02-09-2025 04:01 PM
ఆరోగ్యశ్రీ తో పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించిన ఆపద్బాంధవుడు వైయస్ఆర్ అని అన్నారు. జలయజ్ఞంతో కరవు సీమలో జలసిరులు కురిపించిన దార్శినికుడని, ఫీజు రీయంబర్స్ మెంట్ తో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను...
రాష్ట్రంలో యథేచ్ఛగా ప్రజాస్వామ్యం ఖూనీ
02-09-2025 03:52 PM
ఈరోజు రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టించుకున్న దిక్కు లేదు. సూపర్సిక్స్ హామీలంటూ మోసం చేస్తున్నారు. ఏ ఒక్క వర్గం సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్ధితి...
పేదల దేవుడు వైయస్ఆర్ ..
02-09-2025 02:46 PM
నేడు ప్రతి వీధిలో ఒక ఎన్నారై, ప్రతి పేదవాడి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నాడంటే, అది వైయస్ గారి దూరదృష్టి, దార్శనికత వల్లే సాధ్యమైందని ధర్మాన కృష్ణదాస్ అన్నారు
ప్రతి గుండెను కదిలించిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ వైయస్ఆర్
02-09-2025 02:40 PM
మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మనకు దూరమై నేటికి పదహారేళ్లు గడిచిపోయింది. రచ్చబండ కార్యక్రమం కోసం హెలిక్యాప్టర్లో బయల్దేరి వెళ్లిన మహానేత శాశ్వతంగా మనకు దూరమైపోయారు.
రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు
02-09-2025 12:00 PM
ఈ రోజు చీనీ రేటు క్వింటా రూ.6 వేల నుంచి రూ.12 వేలకు అమ్ముడుపోతోంది. ఈ రేటుకు కూడా కొనుగోలు చేసే నాధుడు లేడు. దీనిలో కూడా పదికి రెండున్నర టన్నులు సూట్ కింద కమీషన్ వసూలు చేస్తున్నారు. ఇదే గత వైయస్ఆర్...
వైయస్ఆర్ ఘాట్ వద్ద వైయస్ జగన్ నివాళులు
02-09-2025 08:49 AM
సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత.. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి 16వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి వైయస్ జగన్ ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు
వైయస్ ఏం చేయలేదనీ...
02-09-2025 08:41 AM
విత్తనాల కోసం ‘సీడ్ విలేజ్’లను ఏర్పరచారు. పంటల బీమా పథకం ప్రవేశపెట్టారు. పంట నిల్వలకు ‘రైతు బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతుల శిక్షణకై ‘పొలం బడి’ కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయాభివృద్ధికై ‘...
పత్రిక స్వేచ్ఛను కాలరాస్తూ నిరంకుశ చర్యలు
02-09-2025 08:39 AM
రాష్ట్రంలో డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు ప్యానల్ కాలపరిమితి ఆగస్టు 31తో ముగిసింది. అయినా, పదోన్నతులు ఇవ్వకపోవడంతో డీఎస్పీలు తీవ్రంగా నష్టపోయారు. కొందరు గత నెల 31న రిటైరయ్యారు....
చిరస్మరణీయ ప్రజాబాంధవుడు!
02-09-2025 08:36 AM
వైయస్ఆర్ మన నుంచి దూరమై నేటికి 16 సంవత్సరాలు. సంక్షేమం, అభివృద్ధి, దూరదృష్టి, విలువలు, విశ్వసనీయత, ఆదర్శ రాజకీయాలు వంటి మాటలు విన్నప్పుడల్లా ఆయనే గుర్తొస్తారు.
చరిత్ర చూసిన ఘోర విషాదం
02-09-2025 08:32 AM
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అందర్నీ కలవాలని చిరు దరహాసంతో బయలుదేరి మేఘాల మధ్య, వర్షంలో పావురాల గుట్ట వద్ద ప్రపంచాన్ని వదిలిన వేళ కోట్ల మంది నిర్ఘాంతపోయారు. నమ్మలేదు, నిజంకాదు అనుకున్నారు
01-09-2025
నేనున్నాను..మీకేం కాదు!
01-09-2025 09:05 PM
కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు వైయస్ జగన్ వద్ద వాపోయారు
ఫీనిక్స్లో ఘనంగా వైయస్ఆర్ వర్ధంతి వేడుకలు
01-09-2025 08:45 PM
ఈ కార్యక్రమాన్ని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్లోబల్ ఎన్ఆర్ఐ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి వర్చువల్గా ప్రారంభించారు.
ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పదవి లాక్కుని 30 ఏళ్ళు
01-09-2025 05:52 PM
చంద్రబాబు సంపూర్ణ అధికారం చేపట్టి 30 ఏళ్ళు అయ్యిందని తెలుగుదేశం నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ముప్పై ఏళ్ళ కిందట ఇదే రోజు ఆనాటి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు...
6న యూరియా కొరత, రైతాంగం సమస్యలపై ఆర్డీవోలకు వినతి పత్రాలు
01-09-2025 05:41 PM
రాష్ట్రవ్యాప్తంగా రైతులు, వ్యవసాయానికి సంబంధించిన సమస్యలపై ప్రధానంగా యూరియా సమస్యపై రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దీనిపై రైతుల పక్షాన నిలబడి అనేక ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నాం.
యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలం
01-09-2025 05:30 PM
ప్యానిక్ బయ్యింగ్ అంటూ ప్రచారం తగదు.. రెండో పంట కోసం కొనుక్కోవద్దు అని ప్రకటనలు ఇస్తున్నారు.. గంటల తరబడి లైన్ లలో నుంచున్న తరువాత ఒక కట్ట ఇస్తుంటే ఈ పంట కే సాగు చేసిన పొలానికి చాలని పరిస్థితిలో రెండో...
`అనంత` కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం
01-09-2025 05:25 PM
అనంత వెంకటరామిరెడ్డి సృగృహంలో స్టాండింగ్ కమిటీ సభ్యులను వైయస్ఆర్సీపీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్రెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ అభినందనలు తెలియజేశారు.
ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు అన్యాయం
01-09-2025 05:15 PM
కార్యకర్తలతో కలిసి కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్కు కాకాణి గోవర్ధన్రెడ్డి వినతిపత్రం అందజేశారు
రాజన్నా..నిను మరువలేం
01-09-2025 04:03 PM
సీఎంగా వైయస్ రాజశేఖరరెడ్డి పాలించింది ఐదేళ్ల మూడు నెలలే ఆ కొద్ది కాలంలోనే ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చూపించారు. సంక్షేమం, అభివృద్ధికి మానవీయతను జోడించిన మహనీయుడు
చంద్రబాబు అంతటి మోసగాడు దేశంలోనే ఎక్కడా లేడు
01-09-2025 03:28 PM
ప్రజలను ఎలా మోసం చేయాలో చంద్రబాబు కు బాగా తెలుసు. కూటమి మోసాలను ప్రజల్లోకి ముమ్మరం తీసుకుపోదాం.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »