స్టోరీస్

03-09-2025

03-09-2025 02:15 PM
ఇప్పుడూ మనోళ్లు ఇదే బంగ్లాలో.. వేపచెట్ల కింద కుర్చీలు సర్దుతూ... వచ్చినోళ్లను పలకరిస్తూ పాతికముప్పై ఏళ్ల నుంచి ఉన్నోళ్లు ఉన్నారా? మరి అలాంటోళ్లను.. ఉమ్మడి జిల్లానేతలందర్నీ నేరుగా పిలిచి పలకరించే...
03-09-2025 12:49 PM
మా హయాంలో సక్రమంగా నడిపిన రైతు భరోసా కేంద్రాలను ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. మా వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసినటువంటి ఎరువులను, పురుగు మందులను సకాలంలో...
03-09-2025 12:33 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఈ నెల 9న ఆర్డీవోకు రైతు స‌మ‌స్య‌ల‌పై విన‌తిప‌త్రం అంద‌జేస్తామ‌ని ఆయ‌న చెప్పారు
03-09-2025 12:11 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్‌బీకేలు పెట్టి రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రతీ ఎరువును స‌కాలంలో అందించేవారు
03-09-2025 10:52 AM
రైతుల‌కు అందాల్సిన యూరియా దారిమళ్లుతోంది. రైతులకు పంపిణీ చేయాల్సిన యూరియాతో సహా ఇతర ఎరువులను టీడీపీ నేతలు బరితెగించి పెద్దఎత్తున పక్కదారి పట్టించి బ్లాక్‌మార్కెట్‌కు మళ్లిస్తున్నారంటూ మీడియాలో...

02-09-2025

02-09-2025 08:16 PM
కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌కు 2022–23లో వచ్చిన టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు, వెంటనే తమ పనులు ప్రారంభించాయి. శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకుని ఇప్పుడు ఉత్పత్తిని మొదలుపెడుతున్నాయి.
02-09-2025 08:09 PM
వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్‌ జగన్‌ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు.
02-09-2025 05:58 PM
‘‘టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు 2022–2023లో నిర్మాణ పనులను ప్రారంభించి చాలా త్వరగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించటం హర్షణీయం. ఈ సందర్భంగా ఆ రెండు సంస్థల యాజమాన్యాలకు, ఉద్యోగులకు నా హృదయపూర్వక...
02-09-2025 05:53 PM
మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి హయాంలో సచివాలయం వ్యవస్థ వల్ల  ప్రజలకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించే విధానం గురించి వివరించామన్నారు.
02-09-2025 05:30 PM
ఫలితంగా అంబకపల్లె చెరువుకు కృష్ణా నీరు వచ్చి చేరింది. దీంతో ఈ ప్రాంత వాసులంతా సంతోషం వ్యక్తం చేశారు. 
02-09-2025 04:43 PM
క‌ర్నూలు:  పేదల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిన మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి అంటూ ప‌త్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీ‌దేవి కొనియాడారు.
02-09-2025 04:35 PM
రైతుల ఆత్మహత్యలకు వ్యవసాయ సమస్యలే కారణం కాదనీ, విద్య, వైద్యం వంటివి కార్పొరేట్‌ల చేతుల లోకి వెళ్లడం వల్ల రైతులు మరిన్ని అప్పులు చేయవలసివచ్చి ఆత్మ హత్యలకు పాల్పడ్డారనీ కమిషన్‌ పేర్కొంది.
02-09-2025 04:28 PM
రాజశేఖర్ రెడ్డి భౌతికంగా ప్రజలకు దూరమైనా ప్రజల గుండెల్లో ఆయన కొలువై ఉన్నారు.  కుప్పంకి నీళ్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది’ అని అంబటి తెలిపారు. 
02-09-2025 04:20 PM
వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కాకాణి పూజిత పాల్గొని త‌న ర‌క్తం దానం చేసి స్ఫూర్తిగా నిలిచారు.  
02-09-2025 04:13 PM
కూటమి ప్ర‌భుత్వంలో రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్య విలువ‌లు రోజురోజుకీ ప‌త‌న‌మైపోతున్నాయి. రాష్ట్రంలో అంబేడ్క‌ర్ రాసిన రాజ్యాంగం అమ‌లు చేయ‌డం లేదు. కుట్ర‌లు, కుతంత్రాల‌తో సీఎం చంద్ర‌బాబు పాల‌న...
02-09-2025 04:06 PM
ప్రజా సంక్షేమం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన నాయకుడు వైయస్సార్. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చి వ్యవసాయాన్ని రక్షించిన నాయకుడు ఆయనే
02-09-2025 04:01 PM
ఆరోగ్యశ్రీ తో పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించిన ఆపద్బాంధవుడు వైయ‌స్ఆర్ అని అన్నారు.   జలయజ్ఞంతో  కరవు సీమలో జలసిరులు కురిపించిన దార్శినికుడని, ఫీజు రీయంబర్స్ మెంట్ తో  పేద విద్యార్థులకు ఉన్నత విద్యను...
02-09-2025 03:52 PM
 ఈరోజు రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టించుకున్న దిక్కు లేదు. సూపర్‌సిక్స్‌ హామీలంటూ మోసం చేస్తున్నారు. ఏ ఒక్క వర్గం సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్ధితి...
02-09-2025 02:46 PM
నేడు ప్రతి వీధిలో ఒక ఎన్నారై, ప్రతి పేదవాడి ఇంట్లో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉన్నాడంటే, అది వైయస్ గారి దూరదృష్టి, దార్శనికత వల్లే సాధ్యమైందని ధర్మాన కృష్ణదాస్ అన్నారు
02-09-2025 02:40 PM
మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి గారు మ‌న‌కు దూర‌మై నేటికి ప‌ద‌హారేళ్లు గ‌డిచిపోయింది. రచ్చ‌బండ కార్య‌క్ర‌మం కోసం హెలిక్యాప్ట‌ర్‌లో బ‌య‌ల్దేరి వెళ్లిన మ‌హానేత శాశ్వ‌తంగా మ‌న‌కు దూర‌మైపోయారు.
02-09-2025 12:00 PM
ఈ రోజు చీనీ రేటు క్వింటా రూ.6 వేల నుంచి రూ.12 వేలకు అమ్ముడుపోతోంది. ఈ రేటుకు కూడా కొనుగోలు చేసే నాధుడు లేడు. దీనిలో కూడా పదికి రెండున్నర టన్నులు సూట్ కింద కమీషన్ వసూలు చేస్తున్నారు. ఇదే గత వైయస్ఆర్‌...
02-09-2025 08:49 AM
సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత.. మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల‌తో క‌లిసి వైయస్ జ‌గ‌న్‌ ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు
02-09-2025 08:41 AM
విత్తనాల కోసం ‘సీడ్‌ విలేజ్‌’లను ఏర్పరచారు. పంటల బీమా పథకం ప్రవేశపెట్టారు. పంట నిల్వలకు ‘రైతు బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతుల శిక్షణకై ‘పొలం బడి’ కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయాభివృద్ధికై ‘...
02-09-2025 08:39 AM
రాష్ట్రంలో డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదో­న్నతి కల్పించేందుకు ప్యానల్‌ కాలపరిమితి ఆగస్టు 31తో ముగిసింది. అయినా, పదోన్నతులు ఇవ్వకపోవడంతో డీఎస్పీలు తీవ్రంగా నష్టపోయారు. కొందరు గత నెల 31న రిటైరయ్యారు....
02-09-2025 08:36 AM
వైయ‌స్ఆర్‌ మన నుంచి దూరమై నేటికి 16 సంవత్సరాలు. సంక్షేమం, అభివృద్ధి, దూరదృష్టి, విలువలు, విశ్వసనీయత, ఆదర్శ రాజకీయాలు వంటి మాటలు విన్నప్పుడల్లా ఆయనే గుర్తొస్తారు.
02-09-2025 08:32 AM
డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు అందర్నీ కలవాలని చిరు దరహాసంతో బయలుదేరి మేఘాల మధ్య, వర్షంలో పావురాల గుట్ట వద్ద ప్రపంచాన్ని వదిలిన వేళ కోట్ల మంది నిర్ఘాంతపోయారు. నమ్మలేదు, నిజంకాదు అనుకున్నారు

01-09-2025

01-09-2025 09:05 PM
కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు వైయస్‌‌ జగన్‌ వద్ద వాపోయారు
01-09-2025 08:45 PM
ఈ కార్యక్రమాన్ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి  వర్చువల్‌గా ప్రారంభించారు.
01-09-2025 05:52 PM
చంద్రబాబు సంపూర్ణ అధికారం చేపట్టి 30 ఏళ్ళు అయ్యిందని తెలుగుదేశం నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ముప్పై ఏళ్ళ కిందట ఇదే రోజు ఆనాటి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు...
01-09-2025 05:41 PM
రాష్ట్రవ్యాప్తంగా రైతులు, వ్యవసాయానికి సంబంధించిన సమస్యలపై ప్రధానంగా యూరియా సమస్యపై రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దీనిపై రైతుల పక్షాన నిలబడి అనేక ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నాం.

Pages

Back to Top