Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం
కంది, మొక్కజొన్న రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
జగనన్నను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం
అన్నమయ్య జిల్లా లేకుండా చేయాలనే కుట్ర
మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో ప్రజలకు నష్టం
తాడిపత్రి నియోజకవర్గంలో పంచాయతీ నిధుల దుర్వినియోగం
వినుకొండలో కూటమి నేతల రాక్షస పాలన
YS Jagan fights alone, implements agenda
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
ముస్లిం మత పెద్ద ముఫ్తీ అబ్దుల్ వహాబ్ మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
స్టోరీస్
29-12-2025
కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం
29-12-2025 01:18 PM
కడప: టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం అని, పొత్తులతో గెల్చిన పార్టీలు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ర
కంది, మొక్కజొన్న రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
29-12-2025 01:11 PM
2025–26 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7.96 లక్షల ఎకరాలలో కంది సాగు జరిగింది. కంది పంట పూర్తిగా వర్షాధారంగా, మెట్ట ప్రాంతాల్లో సాగు చేసే పంటగా, సంవత్సరానికి ఒక్కసారే సాగు
జగనన్నను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం
29-12-2025 12:58 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం, గౌరవం కల్పిస్తున్నామని తెలిపారు.
అన్నమయ్య జిల్లా లేకుండా చేయాలనే కుట్ర
29-12-2025 12:42 PM
మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయాలనే పేరుతో అన్నమయ్య జిల్లాను పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో ప్రజలకు నష్టం
29-12-2025 12:12 PM
ప్రతి మహిళకు రూ.18 వేల ఆర్థిక సాయం, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం ఇస్తామని ఇచ్చిన హామీలు ఎక్కడ అమలవుతున్నాయని ప్రశ్నించారు.
తాడిపత్రి నియోజకవర్గంలో పంచాయతీ నిధుల దుర్వినియోగం
29-12-2025 11:59 AM
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి పనులు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని రికార్డుల్లో చూపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పనులు ఎక్కడా కనిపించడం లేదన్నారు
వినుకొండలో కూటమి నేతల రాక్షస పాలన
29-12-2025 11:51 AM
రైతులకు యూరియా సరఫరా చేయలేని కూటమి ప్రభుత్వం.. రాష్ట్రాన్ని దేశంలో నంబర్–1గా మారుస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కు చెందిన బయో ఉత్పత్తులు వాడటం...
YS Jagan fights alone, implements agenda
29-12-2025 11:05 AM
The coalition government in the state, with three parties having vote shares of 1 percent, 2 percent and 39 percent, has joined hands, but YSRCP secured a 40 percent vote share, which shows that YS...
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
29-12-2025 09:51 AM
మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం, రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ముస్లిం మత పెద్ద ముఫ్తీ అబ్దుల్ వహాబ్ మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
29-12-2025 09:17 AM
‘60 ఏళ్లకు పైగా ఇస్లాం ధర్మ ప్రచారానికి, విద్యకు అంకితమైన నెల్లూరుకు చెందిన ముఫ్తీ అబ్దుల్ వహాబ్ గారి మరణం ముస్లిం సమాజానికి తీరని లోటు
28-12-2025
ఫ్లెక్సీలకు రక్త తర్పణం మొదలుపెట్టిందే టీడీపీ
28-12-2025 06:38 PM
జగన్గారి పుట్టినరోజు సందర్భంగా ఒకటి రెండు చోట్ల ఫ్లెక్సీల వద్ద పొట్టేళ్లు నరికి రక్తతర్పణం చేశారని, ఆ విధంగా రాష్ట్రంలో హింసా ప్రవృత్తిని ప్రేరేపిస్తున్నారని సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత గొంతు...
వైయస్ఆర్సీపీలోకి టీడీపీ మైనార్టీ నేత ముక్తియార్ చేరిక
28-12-2025 05:42 PM
ప్రభుత్వం అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని, ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ శాఖలను అడ్డుపెట్టుకుని ప్రజలకు రక్షణ లేకుండా చేస్తున్నదని ఆరోపించారు. వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు...
రక్తాభిషేకం సంస్కృతికి తెర లేపింది ఎవరూ?
28-12-2025 05:34 PM
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ప్రజా ఉద్యమానికి విశేష స్పందన లభించింది.
కమిటీల నియామకంపై నాయకులంతా సీరియస్గా దృష్టిపెట్టాలి
28-12-2025 05:29 PM
వైయస్ఆర్సీపీ కమిటీల నిర్మాణంపై నాయకులంతా సీరియస్గా దృష్టిపెట్టాలి. ఇది ఒక స్పెషల్ డ్రైవ్ లా ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ ఫోకస్తో పనిచేయాలి
కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు
28-12-2025 05:24 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలయాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. వారి భద్రతకు చర్యలు తీసుకోకుండా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవాదాయధర్మాదాయ శాఖ అధికారులు భక్తుల ప్రాణాలను గాల్లో...
చంద్రబాబుది పచ్చి అవకాశవాద రాజకీయం
28-12-2025 05:18 PM
గతంలో చంద్రబాబు, ఆయన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫ్లెక్సీల వద్ద కూడా వేర్వేరు సందర్భాల్లో ఇలాగే పొట్టేళ్ల తల కొట్టి, ఆ రక్తంతో ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేశారని సాకే శైలజానాథ్...
రతన్ టాటాకు వైయస్ జగన్ నివాళి
28-12-2025 05:14 PM
వైయస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘టాటా సంస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన 'భారతదేశ రత్నం' రతన్ టాటా. ఆయన దాతృత్వం, వారసత్వం మనందరికీ స్ఫూర్తి దాయకం’ అని పోస్టు చేశారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
28-12-2025 10:04 AM
కాకాణితో పాటు పెద్ద సంఖ్యలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత్యంతరం లేక పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేసి ప్రభాకర్...
టూటౌన్ పోలీస్స్టేషన్ ఎదుట వైయస్ఆర్సీపీ ఆందోళన
28-12-2025 09:55 AM
ఈ అరెస్ట్ను ఖండిస్తూ పెద్ద సంఖ్యలో వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు టూటౌన్ పోలీస్స్టేషన్కు చేరుకుని బైఠాయించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
విజయవంతమైన కోటి సంతకాలు సేకరణ, వైయస్.జగన్ పుట్టినరోజు వేడుకలు
28-12-2025 09:23 AM
గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిక్కుతోచని స్ధితిలో పడిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారెకి అపఖ్యాతి తెచ్చిపెట్టే పనిలో పడిందని...
ఈనాడు సంపాదకీయంపై వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆగ్రహం
28-12-2025 09:19 AM
అమ్మవారికి బలి ఇవ్వటం అనేది పురాతనకాలం నుండి వస్తున్న ఆచారం. జగన్కు కొందరు అభిమానులు రక్తంతో తర్పణం చేయటం తప్పని చంద్రబాబు అన్నారు. మరి చంద్రబాబు పుట్టినరోజు నాడు జరిగిన జంతుబలిని ఏం అంటారు?
27-12-2025
జగనన్న ప్రజాదరణ చూసి కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారు
27-12-2025 07:35 PM
ఈ నెల 21న వైయస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగాయి. ఒక ఇంట్లో తమ బిడ్డ పుట్టిన రోజు ఎలా జరుపుకుంటారో, అలాగే ప్రతి ఇంట్లో,...
రక్తతర్పణలపై చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం
27-12-2025 07:26 PM
రాష్ట్రంలో రెండు, మూడు దినపత్రికలు, మూడు-నాలుగు టీవీలు చంద్రబాబుకు బాకా ఊదే కార్యక్రమమే చేస్తున్నాయి. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ఒక్క అంశం కూడా మాట్లాడరు.
దిగజారిన కూటమి పాలన
27-12-2025 05:36 PM
కూటమి పాలనలో ఫ్లెక్సీలు కట్టినా, సోషల్ మీడియా పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేస్తున్నారని, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జైళ్లకు పంపడమే ప్రభుత్వ లక్ష్యంగా మారిందని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని చంద్రబాబు దివాళా అంచున నిలబెట్టాడు
27-12-2025 03:48 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అప్పులు తీసుకొచ్చి మాజీ సీఎం వైయస్ జగన్ గారు సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇంకోపక్క మెడికల్ కాలేజీలు...
అమరావతి రైతులకిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాలి
27-12-2025 03:44 PM
రాజధాని నిర్మాణం కోసం తన పొలంతోపాటు ఇంటిని సైతం ఇస్తే ఫలితంగా ప్రభుత్వం తనకి వాగులో ఇంటి స్థలం ఇచ్చిందని, ఫలితంగా తన బతుకు రోడ్డున పడినట్టయిందని గ్రామ సభలో ఆవేదన చెందుతూ దొండపాటి...
టీడీపీ దౌర్జన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
27-12-2025 01:24 PM
ఈ ఘటనలపై తక్షణమే విచారణ చేపట్టి, దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను వై. విశ్వేశ్వరరెడ్డి కోరారు. అలాగే బాధితులకు రక్షణ కల్పించాలని, భూములపై అక్రమాలను...
ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడి కారు ధ్వంసం
27-12-2025 01:10 PM
ఈ దాడులపై స్పందించిన పల్లె శ్రీనివాసరావు మాట్లాడుతూ, తాను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, ప్రజల సమస్యలపై ప్రశ్నించడం వల్లే తనపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని అన్నారు.
రాజధాని ప్రాంతంలో రైతు రామారావు మృతి విషాదకరం
27-12-2025 12:54 PM
రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మొదట భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయలేని చంద్రబాబు మళ్లీ భూసేకరణ చేస్తామని ఎలా చెబుతున్నారని విమర్శించారు
రాజధానికి భూములిస్తే.. రైతు ప్రాణాలు బలి
27-12-2025 11:24 AM
రాజధానిలో ఎన్–8 రోడ్డు నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న బాధిత రైతులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణతో పాటు స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »