స్టోరీస్

18-05-2025

18-05-2025 07:06 PM
‘‘చంద్రబాబు, అధికార పార్టీ నాయకుల డైరెక్షన్‌లో కక్ష సాధింపు చర్యల్లో మునిగి తేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
18-05-2025 07:01 PM
దేవెగౌడ నాయకత్వం భవిష్యత్తు తరాలకు, దేశ సేవకు స్పూర్తిదాయకంగా నిలవాలని వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 
18-05-2025 06:57 PM
టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు నిన్న(శనివారం) నందిగం సురేష్ ఇంటి దగ్గర తాగి వీరంగం సృష్టించాడు. నందిగం సురేష్‌ కుటుంబ సభ్యులను దూషించిన రాజు..
18-05-2025 03:26 PM
రాష్ట్రంలో ప్రతిపక్షంను అణిచివేయడానికి, తప్పుడు కేసులతో భయపెట్టడానికి చంద్రబాబు చేస్తున్న దిగజారుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం కక్షసాధించాలనే లక్ష్యంతోనే,
18-05-2025 03:18 PM
నరసరావుపేట: ఏపీలో కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ పాలనను సాగిస్తోందని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు.
18-05-2025 03:13 PM
ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

17-05-2025

17-05-2025 07:39 PM
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగానే చంద్రబాబు పాలన సాగిస్తున్నాడు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు.
17-05-2025 07:34 PM
రాయచోటి: ఏడాది పాలనలో చంద్రబాబు ఘోర వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే లిక్కర్ స్కామ్ అంటూ డైవర్షన్ పాలిటిక్స్‌ చేస్తున్నారని మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి
17-05-2025 07:25 PM
మద్యం కుంభకోణం గురించి మాట్లాడుతున్న తెలుగుదేశం నాయకులు కీలకమైన విషయాల గురించి మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. మద్యం షాపులను ప్రభుత్వం నడిపిస్తే ఆదాయం వస్తుందా?  
17-05-2025 07:20 PM
సెకీతో 2021లో వైయస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సమయంలో ప్రస్తుతం బదిలీ అయిన సెకీ సీఎండీ ఆర్పీ గుప్తా లేరు. 2023లో సెకీ సీఎండీగా ఆర్పీ గుప్తా వచ్చారు.
17-05-2025 04:17 PM
 టీడీపీ హయాంలో 69 శాతం మద్యం అమ్మకాలు జరిగితే వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో మద్యం అమ్మకాలు తగ్గుతు వచ్చాయి. సూపర్ సిక్స్ పథకాల అమలు చేయలేక వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, అప్పటి అధికారులు, సోషల్ మీడియా...
17-05-2025 04:03 PM
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్ట్‌ దుర్మార్గం. గత ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగిన మద్యం విషయాన్ని లిక్కర్ స్కాంగా మార్చారు
17-05-2025 03:41 PM
పార్టీ అధ్యక్షులు వైయస్.జగన్ మోహ‌న్ రెడ్డి ఇప్పటికే మీతో నేరుగా సమావేశం అయ్యారు. పార్లమెంటు పరిశీలకులుగా మీ బాధ్యతలేంటో విపులంగా చెప్పారు. పార్లమెంటు పరిశీలకులు అందరూ తక్షణమే మీ ప్రాంతాల్లో క్షేత్ర...
17-05-2025 03:23 PM
నాటి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్ తెచ్చిన సోలార్ ప్రాజెక్టులను తాను తెచ్చినట్లు నారా లోకేష్ చెప్పడం సిగ్గుచేటు. వైయ‌స్‌ జగన్ పాలనలో 22 వేల కోట్ల రూపాయల విలువైన సోలార్ ప్రాజెక్టులు వచ్చాయి
17-05-2025 03:18 PM
సోమవారం ఎన్నికలు జరిగే రోజుకు మీరంతా సిద్దంగా ఉండాలి. ఎన్నికలకు సంబంధించిన అవసరమైన ఏర్పాట్లు ముందే చేసుకోండి. అవసరమైన పేపర్స్‌ సిద్దంగా ఉంచుకోవాలి
17-05-2025 02:32 PM
ఈనాడు ఈ దుష్ప్రచారం వెనుక ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతిని కప్పిపుచ్చే ఉద్దేశం ఉందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల యాక్సిస్...
17-05-2025 01:09 PM
వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో బెల్ట్ షాపులు పూర్తిగా ర‌ద్దు చేసి, మ‌ద్యం షాపులు త‌గ్గించి, అమ్మ‌కాలు త‌గ్గిస్తే స్కాం జ‌రిగింద‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉందన్నారు. 
17-05-2025 12:57 PM
ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గంలో 40 మ‌ద్యం షాపులు, 10 బార్లుంటే, ప్ర‌తినెలా ఒక‌టో తారీఖున ప్ర‌తి మ‌ద్యం షాపు నుంచి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కి రూ. 70 వేలు, పోలీస్ స్టేష‌న్‌కి రూ. 30 వేలు అందుతున్నాయ‌ని...
17-05-2025 12:33 PM
`కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌ ప్రజలకు మంచి చేసిన పాపాన పోలేదు కానీ , సంవత్సరం నుంచి రాజకీయ కక్ష సాధింపులతో వేధింపులకు గురి చేస్తున్నారు
17-05-2025 12:18 PM
కేసులకు భయపడే పరిస్థితి లేదు , న్యాయం కోసం పోలీసు స్టేషన్ల‌ను ముట్టడించడానికి వెనుకాడం.  హామీలు అమలు కాక పోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
17-05-2025 11:56 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు. వైయస్ఆర్‌సీపీని నాశనం చేయాలని, వైయస్ జగన్ నాయకత్వంను నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం...
17-05-2025 11:48 AM
 ఎన్నో ఏళ్లుగా వంద‌లాది మంది కార్మికుల‌కు ఉపాధి క‌ల్పించిన  గొర్రెపల్లి ప్రీకాట్ సూపర్ స్పిన్నింగ్ మిల్లు మంత్రి సవిత నిర్లక్ష్యం వల్ల  ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు

16-05-2025

16-05-2025 10:48 PM
‘ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను ఇప్పటికే టార్గెట్‌చేసి వారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఇప్పుడు మాజీ ఐఏఎస్‌, మాజీ ప్రభుత్వాధికారులపైనా చంద్రబాబు కక్ష రాజకీయం చేస్తున్నారు
16-05-2025 10:36 PM
లిక్కర్ కేసులో రిటైర్డు ఐఏఎస్  ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఇవాళ రాత్రి 7.15కి అరెస్టు చేశారని.. రేపు(శనివారం) ఉదయం వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
16-05-2025 07:49 PM
తాడేపల్లి:    నాడు సీఎం  వైయస్‌ జగన్‌ వద్ద కార్యదర్శిగా పని చేసినఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీగా పని చేసిన కృష్ణమోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేసినప్పటికీ, వ
16-05-2025 07:46 PM
నాడు ఏలేరు స్కామ్‌ నుంచి నేడు స్కిల్ స్కామ్ వరకు దేనిపైనా విచారణ ముందుకు సాగనివ్వకుండా ఆయన తన పరపతిని, డబ్బును వినియోగించి స్టేలు తెచ్చుకుని కొనసాగుతున్నారు.
16-05-2025 05:22 PM
 ఎన్నికల మందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్‌ సిక్స్‌ హామీలు నెరవేర్చకుండా తప్పించుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు, రైతులకు పెట్టుబడి సాయం, ప్రతి కుటుంబానికి ఏటా మూడు ఉచిత సిలిండర్లు, ఏటా 4 లక్షల...
16-05-2025 04:43 PM
రాష్ట్రంలో ఏ మంచి జరిగిన తానే చేసినట్టు, ఏ చెడు జరిగినా దానికి వైయస్‌ జగనే కారణమని చెప్పడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారింది. ఇటీవల ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి అనే టీడీపీ నాయకుడి హత్య జరిగితే,...
16-05-2025 03:13 PM
వైయస్ జగన్ ప్రభుత్వం ముందుచూపుతో విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ సంస్కరణలను కక్షసాధింపుతో నాశనం చేస్తున్నారు.
16-05-2025 03:03 PM
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మురళీ నాయక్‌ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించ‌గా, మురళీ నాయక్‌ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వైయ‌స్...

Pages

Back to Top