Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
లక్ష కోట్ల అప్పు తెచ్చి రాజధాని నిర్మాణమా?
మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కారును అడ్డుకున్న కూటమి నేతలు
కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట..
అమరావతి పేరిట బాబు భూదందా
సింహాచలం దుర్ఘటన చాలా బాధాకరం
పబ్లిసిటీ అప్పులు తప్ప అభివృద్ధి శూన్యం
2024 జనవరిలోనే సమగ్ర కుల గణన పూర్తి చేశాం
అన్నమయ్య డ్యామ్ నిర్మాణంపై సర్కార్ నిర్లక్ష్యం
సింహాచలంలో భక్తుల మరణాలు ప్రభుత్వ హత్యలే
రాష్ట్రమంతా దోచుకో.. పంచుకో.. తినుకో..
స్టోరీస్
02-05-2025
లక్ష కోట్ల అప్పు తెచ్చి రాజధాని నిర్మాణమా?
02-05-2025 03:07 PM
అమరావతిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై ఎస్వీ మోహన్ రెడ్డి స్పందించారు. శుక్రవారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా డైలాగ్ మాదిరిగా చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్లుగా...
మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కారును అడ్డుకున్న కూటమి నేతలు
02-05-2025 02:50 PM
బాధితుల పరామర్శించి సహాయం అందించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి కారును కూటమి నేతలు అడ్డగించి దాడి చేసే ప్రయత్నం చేశారు
కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట..
02-05-2025 02:31 PM
తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం శాఖ, డీజీపీ, అనంతపురం ఎస్పీలను కోర్టు ఆదేశించింది.
అమరావతి పేరిట బాబు భూదందా
02-05-2025 01:35 PM
అమరావతి నిర్మాణంపై గురువారం ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ఆర్టీఐ మాజీ...
సింహాచలం దుర్ఘటన చాలా బాధాకరం
02-05-2025 01:28 PM
ప్రజలు ప్రాణాలు పోతాయనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదని, అంత మంది భక్తులు మృత్యువాత పడితే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ప్రజలకు మేలు చేయాలనే ఆలోచ...
పబ్లిసిటీ అప్పులు తప్ప అభివృద్ధి శూన్యం
02-05-2025 07:52 AM
చంద్రబాబు ప్రభుత్వంలో అమ్మ ఒడిగానీ, విద్యా దీవెన గానీ రాలేదన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి రూ. 15 వేలు ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు
2024 జనవరిలోనే సమగ్ర కుల గణన పూర్తి చేశాం
02-05-2025 07:40 AM
కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలన్న నిర్ణయంను వైయస్ఆర్సీపీ స్వాగతిస్తోంది. మనదేశంలో ప్రతి పదేళ్లకోసారి కేంద్రం జనగణన చేయాలని ఆర్టికల్ 246, క్లాజ్ 69 చెబుతోంది. వైయస్ జగన్ పాలనలో...
01-05-2025
అన్నమయ్య డ్యామ్ నిర్మాణంపై సర్కార్ నిర్లక్ష్యం
01-05-2025 06:00 PM
ఈ డ్యామ్ నిర్మాణం ఆగిపోవడంతో రైతులకు సాగునీరు సమస్య తీవ్రమైందన్నారు మిథున్రెడ్డి. ఇప్పటికైనా డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి అంటే 13 గ్రామాలే కాదని
సింహాచలంలో భక్తుల మరణాలు ప్రభుత్వ హత్యలే
01-05-2025 05:31 PM
సింహాచలం చందనోత్సవం నాడు లక్షలాధి మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. పలు రాష్ట్రాల నుంచి భక్తులు సింహాచలంకు తరలివస్తుంటారు. ప్రతిఏటా ప్రభుత్వం భక్తుల రద్దీ దృష్ట్యా ముందస్తుగా అన్ని...
రాష్ట్రమంతా దోచుకో.. పంచుకో.. తినుకో..
01-05-2025 05:18 PM
కులగణనను వైయస్ఆర్సీపీ స్వాగతిస్తోంది
01-05-2025 03:45 PM
కులాల వారీగా జనగణన గణించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వైయస్ఆర్సీపీ సంపూర్ణంగా మద్దతు ఇస్తోంది. 1931లొ దేశవ్యాప్తంగా కులగణన జరిగింది. తరువాత సమగ్ర కులగణన చేసిన దాఖలాలు లేవు.
ఇవి ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలే
01-05-2025 02:48 PM
మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల కైవసంపై ప్రతి రోజు ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన కూటమి నేతలు.. అడ్డదారిలో పదవుల కోసం హోటల్లో రోజు ప్రత్యేక మంతనాలు జరిపారని ఆక్షేపించారు.
‘కుల గణన’ నిర్ణయంపై వైయస్ జగన్ హర్షం
01-05-2025 02:32 PM
2021లోనే మా ప్రభుత్వ హయాంలోనే కుల గణనపై తీర్మానం చేశాం. జనవరి 2024లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దేశంలో మొట్టమొదటి బీసీ కుల గణనను నిర్వహించాం
వైయస్ జగన్ కార్మిక పక్షపాతి
01-05-2025 02:12 PM
పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలు స్వయంగా చూసిన వైయస్ జగన్ సీఎం అయ్యాక ఇచ్చిన హామీలు అమలు చేసారని, అందులో భాగంగా పారిశుధ్య కార్మికుల జీతాలు 9 వేల నుంచి 18 వేలకు, ఆతర్వాత 20వేలకు పెంచారని అన్నారు.
సర్కార్ నుంచి ఒక్క రూపాయి సాయం అందలేదు
01-05-2025 01:21 PM
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు.
కులాల వారీ జనగణనకు కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
01-05-2025 01:02 PM
డీబీటీ పథకాల అమలుతోపాటు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించారు. అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేశారు.
వైయస్ఆర్సీపీ టీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు
01-05-2025 12:07 PM
వైయస్ జగన్ హయాంలో ఆటో కార్మికులకు వాహన మిత్ర పేరుతో రూ.10 వేలు అందించేవారని.. కేసులు, పైన్స్ లేకుండా చేశారన్నారు. ఇప్పుడు ఆటో రోడ్డు ఎక్కితే పైన్స్ వసూళ్లు చేస్తున్నారు.
ఏ దేశ అభివృద్ధికైనా శ్రామికులే పట్టుగొమ్మలు
01-05-2025 11:54 AM
నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక సోదర సోదరీమణులందరికీ మే డే శుభాకాంక్షలు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
30-04-2025
సింహాచలం దుర్ఘటనకు ముమ్మాటికీ ప్రభుత్వానిదే బాధ్యత
30-04-2025 08:04 PM
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం వచ్చినవారు ఇలా చనిపోవడం దురదృష్టకరం. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చనిపోయిన...
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటి
30-04-2025 07:58 PM
స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా గురువారం తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా...
ఐదుగురు వైద్య విద్యార్ధుల మృతిపై వైయస్ జగన్ తీవ్ర విచారం
30-04-2025 05:20 PM
కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరులో చికిత్స పొందుతూ ఐదుగురు వైద్య విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు.
సింహాచలంలో విషాద ఘటన ప్రభుత్వ వైఫల్యమే
30-04-2025 03:10 PM
ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన రోజునే దేవుని మీద తనకు నమ్మకం లేదని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పాడు. ఇలాంటి వాడు కనుకనే ఆలయాలను భ్రష్టు పట్టిస్తున్నాడు
దేవాదాయశాఖ పనుల్లో అవినీతి వల్లే సింహాచలంలో దుర్ఘటన
30-04-2025 02:56 PM
గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ, చాలా సంతోషంతో తృప్తిగా స్వామివారి దర్శనం జరిగేలా చూశాం. శ్రీశైల క్షేత్రంలో సాలమండపాలను భక్తుల వసతి కోసం...
సింహాచలంలో భక్తుల దుర్మరణం బాధాకరం
30-04-2025 02:38 PM
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో అపశృతి చోటుచేసుకోవడం, ఏడుగురు భక్తులు దుర్మరణం పాలవ్వడం కలచివేస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి. ఆ స్వామివారి...
ప్రభుత్వ వైఫల్యంతోనే సింహాచలం దుర్ఘటన
30-04-2025 02:25 PM
సింహాచలం ఆలయంలో ఏటా ఆనవాయితీగా జరిగే చందనోత్సవాన్ని నిర్వహించడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కూటమి పార్టీలు హిందువులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి
వైయస్ఆర్సీపీ లో కీలక నియామకాలు
30-04-2025 02:19 PM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ లో నూతన నియామకాలు జరిగాయి. పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు.
కాసేపట్లో విశాఖకు మాజీ సీఎం వైయస్ జగన్
30-04-2025 01:25 PM
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి...
సింహాచలం ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
30-04-2025 01:21 PM
చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం...
29-04-2025
‘వాయిస్ ఆఫ్ వాయిస్లెస్’గా వైయస్ఆర్సీపీ పని
29-04-2025 05:17 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. బాధితులకు అన్యాయం జరుగుతున్న ప్రతిచోటా వైయస్ఆర్సీపీ ఉండాలని వైయస్ జగన్ సూచించారు
రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం
29-04-2025 04:49 PM
తాడేపల్లి: రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని, ఎక్కడికక్కడ అంతులేని అవినీతి జరుగుతోందని, వాటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మా
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »