స్టోరీస్

03-05-2024

03-05-2024 10:39 PM
చంద్రబాబు హయాంలో ఎవరైనా చనిపోతే మాత్రమే కొత్త వారికి పెన్షన్ వచ్చేది.
03-05-2024 10:35 PM
చంద్రబాబు నాయుడు ఈనెల 2 వతేదీన రాయచోటిలో ఎన్నికల ప్రచారసభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం.
03-05-2024 10:29 PM
ఇవాళ రాష్ట్రంలో పింఛన్‌లు సకాలంలో అందక తీవ్ర వ్యయప్రయాసలతో వృద్ధులు అల్లాడిపోతున్నారు. నిన్న, ఇవాళ రాష్ట్రంలో ఐదారుగురు చనిపోయారు.
03-05-2024 06:30 PM
ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ బాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ కేవలం రూ.వెయ్యి రూపాయిలు కాదా? ఆ పెన్షన్ ఇప్పుడు రూ.3వేలు చేసింది చేసింది ఎవరు? ఆ అవ్వాతాతల పెన్షన్ ఇంటికే పంపుతున్నది ఎవరు అని...
03-05-2024 04:45 PM
ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో య‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నరసరావుపేట కాంగ్రెస్‌ పార్టీ నేత మారూరి రామలింగారెడ్డి  
03-05-2024 04:33 PM
తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన, ఓ ఆసరా, ఓ సున్నావడ్డీ, ఓ చేయూత, ఓ కాపునేస్తం, ఓ ఈబీసీ నేస్తం, ఓ 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో నిర్మాణంలో ఉన్న 22 లక్షల ఇళ్లు, ఓ ఇంటికే రూ.3...
03-05-2024 02:52 PM
పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, డిగ్రీలు చదువుతున్న రాష్ట్రంలో ఉన్న 93 శాతం పిల్లలకు పూర్తి ఫీజులు కడుతూ ఆ పిల్లలకు, తల్లిదండ్రులకు అండగా ఉంటూ ఏకంగా జగనన్న విద్యాదీవెన, వసతి...
03-05-2024 02:34 PM
2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసి, అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన...
03-05-2024 02:32 PM
45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న  సమయంలో బ్యాంకుల వ‌ద్ద‌కు వెళ్లాల్సి రావడం బాధాక‌ర‌మ‌న్నారు.   త్వ‌ర‌లోనే ఈ కాష్టాలు తొల‌గిపోతాయ‌ని, మ‌ళ్లీ ఇళ్ల వ‌ద్దే పింఛ‌న్ అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.
03-05-2024 01:23 PM
సీఎం వైయ‌స్ జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాల ప్రభావంతో రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు వైయ‌స్ఆర్‌సీపీ గెలుస్తుందన్నారు. 
03-05-2024 01:02 PM
సీఎం వైఎస్‌ జగన్‌ తన 58 నెలల పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృష్టి చేశారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ కనబర్చారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందించేందుకు...
03-05-2024 12:17 PM
ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ఏం చేయబోతుందనేది తెలియజేసేందుకు క్యాలెండర్‌​ రూపంలో మేనిఫెస్టోను ఇంటింటికీ చేరవేస్తాం. చంద్రబాబులాగా మేనిఫెస్టోను పక్కన పడే విధంగా కాకుండా..  రికార్డెడ్‌గా...
03-05-2024 12:00 PM
న‌ర‌సాపురం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి న‌ర‌సాపురం చేరుకున్నారు.
03-05-2024 10:44 AM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

02-05-2024

02-05-2024 11:51 PM
చంద్రబాబు నాయుడు పార్టీ వెబ్ సైట్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై, వైయ‌స్ఆర్‌సీపీ పై దురుధ్దేశ్యప్రకటనలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం.
02-05-2024 11:44 PM
చంద్రబాబు హయాంలో 6 వేల రూపాయలు మాత్రమే జీతం ఇచ్చారు.
02-05-2024 11:23 PM
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. జగన్ గారు మహిళల విషయంలో దిశయాప్ తీసుకువచ్చారు.మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
02-05-2024 11:12 PM
నాయకుడిని బట్టి ప్రజలు ఉంటారని జగన్ గారు ప్రజలకు మేలు చేస్తారు కాబట్టి వైయస్సార్ సిపికి మధ్దతు ఇచ్చే ఎన్నారైలు కూడా ప్రజలకు మేలు చేయడానికి ముందుకు వచ్చారని తెలిపారు.
02-05-2024 07:53 PM
ఫోటోలే కాదు..చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా మాయమై పోతున్నాయి.  – ఇంటింటికీ సూపర్‌ సిక్స్‌ పేరుతో ఊదరగొట్టారు. డబ్బా కబుర్లు చెప్పారు. 
02-05-2024 06:41 PM
తాడేప‌ల్లి: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రజలకు తెలుసని, ఎన్నికలు వచ్చేసరికి హడావిడిగా హామీలు ఇవ్వడం..
02-05-2024 05:39 PM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి రేపు మూడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించ‌నున్నార‌ని వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌
02-05-2024 03:13 PM
విశాఖ‌ప‌ట్నం: ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ, జ‌నసేన‌, బీజేపీ కూటమి అసత్యపు ప్రచారం చేస్తోందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిప‌డ్డారు.
02-05-2024 02:59 PM
తాడేపల్లి: తుది దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి గడప గడపకూ ప్రచారం నిర్వహించనున్నామని, ‘జగన్‌ కోసం సిద్ధం’ పేరుతో నూతన కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ప్రారంభించామని వైయస్‌ఆర్‌ కాంగ్
02-05-2024 12:35 PM
తాడేపల్లి: వైయస్‌ఆర్‌ సీపీ నవరత్నాల ప్లస్‌ మేనిఫెస్టోలోని అంశాలను ప్రతి గడపకూ వెళ్లి, ప్రతి మనిషికి వివరిస్తామని పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి చెప్పార
02-05-2024 12:00 PM
తాడేపల్లి: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.

01-05-2024

01-05-2024 09:17 PM
నిన్ననే  ష‌ర్మిల‌ ఆడియో బయటకు వచ్చింది. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇవ్వని నాయకులను చేర్చుకుంటున్నారు. పాడేరులో వైయ‌స్ఆర్‌సీపీ నేతను తీసుకువచ్చి సీటు ఇస్తానని చెప్పి ఆ తర్వాత ఏ కారణం చేతనో సీటు...
01-05-2024 08:59 PM
వైయ‌స్  జగన్‌కు ఓటేస్తే.. సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ఆగిపోతాయని మండిపడ్డారు
01-05-2024 08:44 PM
ఏప్రిల్ నెల 30 వతేదీన చంద్రబాబు దెందులూరు,తెనాలి లలో ప్రచారం సందర్భంగా నిర్వహించిన సభలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని ఉద్దేశ్యించి వ్యక్తిగత,అనుచిత వ్యాఖ్యలు చేశారు
01-05-2024 08:35 PM
బీజేపీ చంద్రబాబును నమ్మటం లేదు కాబట్టే మేనిఫెస్టో విడుదల సమయంలో బిజేపి నేతలు కనీసం దానిని పట్టుకోలేదు.  పోలవరం ను చంద్రబాబు ఏటిఎం లా వాడుకున్నారని గత ఎన్నికల సందర్బంగా నరేంద్ర మోది స్వయంగా చెప్పారు.
01-05-2024 08:30 PM
వంగవీటి రంగాను  హత్య  చేసింది నువ్వు కాదా.పత్తికొండలో నారాయణరెడ్డి గారిని చంపించింది నీవు కాదా అని ఎమ్మెల్యే సుధాక‌ర్‌బాబు హెచ్చ‌రించారు.  

Pages

Back to Top