కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ది ఆశాజ్యోతి పూలే, అంబేద్కర్ భావజాలం
07 Dec 2022 11:48 AM
వైయస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిది ఆశాజ్యోతి పూలే, అంబేద్కర్ భావజాలం అని వైయస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ కొనియాడారు. విజయవాడ బీసీ సభలో మార్గాని భరత్ మాట్లాడారు. వార్డు మెంబర్ నుంచి రాజ్యసభ వరకు బీసీలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్ది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మింగేస్తారు అని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. పరిజ్ఞానం లేని లోకేష్ చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టమన్నారు. ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియని దత్త పుత్రుడిని నమ్మే పరిస్థితి లేదన్నారు. త్వరలో జరుగబోయే పార్లమెంట్ సమావేశాల్లో విభజన చట్టం పెండింగ్ అంశాలే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రైవేటు మెంబర్ బిల్లు పెడుతున్నామని తెలిపారు.