మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
పామాయిల్ రైతులకు మద్దతు ధర ప్రకటించాలి
03 Dec 2019 2:02 PM
వైయస్ఆర్సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్
న్యూఢిల్లీ: పామాయిల్ రైతులకు మద్దతు ధర ప్రకటించాలని వైయస్ఆర్సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. తన నియోజకవర్గంలో పామాయిల్ రైతులు అధికంగా ఉన్నారని తెలిపారు. పామాయిల్ పండించే రైతులకు కేంద్రం న్యాయం చేయాలని ఆయన కోరారు. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా పామాయిల్ ధరల నిర్ణయం ఉంటుందని, మద్దతు ధర ప్రకటించే అంశం పరిశీలనలో ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల వైయస్ఆర్సీపీ ఎంపీ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.