మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్ సారథ్యంలో సుపరిపాలన
25 May 2019 11:21 AM
తిరుగులేని మెజార్టీతో సీఎం కాబోతున్నారు
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
అమరావతి:తిరుగులేని మెజార్టీతో వైయస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాబోతున్నారని వైయస్ఆర్సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆమె తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్పై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టకున్నారని తెలిపారు.సంవత్సర కాలంలో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నానని వైయస్ జగన్ తెలిపారని గుర్తుచేశారు.ఆయన తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ వల్లే సుపరిపాలన అందిస్తారని తెలిపారు.రాష్ట్ర ప్రజల కష్టాలను దూరం చేస్తారని తెలిపారు.2014 ఎన్నికల్లో మోదీ,చంద్రబాబు,పవన్కల్యాణ్లను కలిసి మోసం చేశారని తెలిపారు.చిన్న వయసు గల జగన్మోహన్రెడ్డి పెద్ద మనస్సుతో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు.నన్ను ఐరన్లెంగ్ అని వైయస్ఆర్సీపీ నుంచి దూరం చేయడానికి టీడీపీ చాలా కుట్రలు పన్నిందని, కాని ప్రజలు నన్ను మళ్లీ గెలిపించారని తెలిపారు.