బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
‘వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా’ ప్రారంభం
02 Dec 2019 12:17 PM
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు చెక్కులు అందించిన సీఎం వైయస్ జగన్
గుంటూరు: వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన సీఎం వైయస్ జగన్ అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అమ్మా.. ఆరోగ్యం ఎలా ఉందమ్మా..? డాక్టర్లు మెరుగైన సేవలు అందిస్తున్నారా..? అంటూ రోగులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆ రోగులకు వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద చెక్కులు పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి కావాలానికి రోజుకు రూ. 225 చొప్పున లేదా గరిష్టంగా నెలకు రూ. 5 వేల చొప్పున ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయిన 48 గంటల్లో ఆర్థికసాయం అందిస్తారు. మొత్తం 26 విభాగాల్లో 836 శస్త్ర చికిత్సలకు ఆర్థిక సాయం వర్తిస్తుంది.