రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
గవర్నర్తో వైయస్ జగన్ భేటీ
29 May 2019 6:15 PM
విజయవాడ: గవర్నర్ నరసింహన్తో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని గేట్ వే హోటల్లో ఉన్న గవర్నర్ను వైయస్ జగన్ కొద్దిసేపటి క్రితం కలిశారు. రేపు ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుండగా, వైయస్ జగన్తో ప్రమాణ స్వీకారం చేయించేందుకు గవర్నర్ విజయవాడకు చేరుకున్నారు. దీంతో వైయస్ జగన్ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.