అమరావతిః స్పందన కార్యక్రమంపై సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి రివ్యూ ప్రారంభమయింది.స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై సీఎం సమీక్షిస్తున్నారు. కలెక్టర్లు అధికారులతో సీఎం కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సమీక్షా సమావేశంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.