మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఏపీని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి
19 Sep 2022 9:56 AM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య
అమరావతి: రైతు భరోసా కేంద్రాలు రైతులకు వరం.రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలు సీఎం కల్పించారు. రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు. పంట నష్టం జరిగితే రైతులకు ఆ సీజన్లోనే పరిహారం. ఏపీని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. రైతు భరోసా కేంద్రాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని కిలారి రోశయ్య తెలిపారు.
రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు అద్భుతంగా ఉన్నాయని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. విత్తనాల నుంచి గిట్టుబాటు ధర వరకూ రైతులకు అండగా ఉంటుంది. రైతులకు కావల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయని గొల్ల బాబూరావు చెప్పారు.