వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మంత్రి పదవి కంటే రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం
28 Jan 2020 1:49 PM
మంత్రి మోపిదేవి వెంకటరమణ
తాడేపల్లి: మంత్రి పదవి కంటే తనకు రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే శాసన మండలి రద్దు చేశారని తెలిపారు. మంత్రి మండలిపై కూడా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. మండలిని చంద్రబాబు రాజకీయం కోసం వాడుకోవాలని చూశారు. ఎమ్మెల్సీలకు జీతాలిస్తామని చంద్రబాబు బతిమాలుకుంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, ఇంగ్లీష్ మీడియం విద్య బిల్లులను అడ్డుకున్న మండలి వల్ల ప్రజలకు ప్రయోజనం లేదని మోపిదేవి పేర్కొన్నారు.