‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే
మనబడి పుస్తకం ఆవిష్కరణ
14 Nov 2019 12:31 PM
ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ కరదీపిక, మన బడి పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. అదే విధంగా దాతలకు సంబంధించి మన బడి బ్రోచర్ను కూడా సీఎం ఆవిష్కరించారు. మనబడి పుస్తకంలో పాఠశాలల అభివృద్ధి, తల్లిదండ్రుల కరదీపికలో ఆ కమిటీలు చేయాల్సిన విషయాలను పొందుపరిచారు.