సోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
నేడు వైయస్ జగన్ పర్యటన వివరాలు
28 Mar 2019 10:35 AM
అమరావతి: వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు మూడు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎన్నికల సభలో ప్రసంగిస్తారు.అనంతరం చింతలపూడిలో సభలో ప్రసంగిస్తారు.మధ్యాహ్నం గుంటూరు జిల్లా వినుకొండ సభలో ప్రసంగిస్తారు.అనంతరం కృష్ణ జిల్లా నందిగామలో ఎన్నికల సభలో ప్రసంగిస్తారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు.