మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
నా ప్రతి అడుగులోనూ నాన్నే..
02 Sep 2020 10:49 AM
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్
పులివెందుల: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలకు, ఆయన పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ వైయస్ఆర్ వర్ధంతి సందర్భంగా సీఎం వైయస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్లో నివాళులర్పించారు. అనంతరం సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ, ఆయన జ్క్షాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.