మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కరోనా కట్టడి చర్యలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
13 May 2021 4:14 PM
తాడేపల్లి: కరోనా కట్టడి చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ఆస్పత్రుల్లో వైద్యం, ఆక్సిజన్, బాధితులకు ఆహారం, బెడ్స్, శానిటేషన్, 104 కాల్ సెంటర్ నిర్వహణ, వ్యాక్సినేషన్ వంటి తదితర అంశాలపై సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ చర్చిస్తున్నారు. సమీక్షా సమావేశం సీఎం పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.