మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు
02 Nov 2019 11:57 AM
అమరావతి: గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో వైయస్ఆర్సీపీ నేతలపై జరిగిన దాడులపై మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. వైయస్ఆర్సీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తాడిశెట్టి మురళిమోహన్లు మానవహక్కుల కమిషన్ను కలిసి దాడుల గురించి వివరించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.