చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం చేతుల మీదుగా సాయం
02 Nov 2019 11:32 AM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేతుల మీదుగా అగ్రిగోల్డ్ బాధితులు సాయం అందుకోనున్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రూ.1150 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. తొలి విడతగా రూ.264.99 కోట్లను విడుదల చేశారు. రూ.10 వేల లోపు డిపాజిట్లు చేసిన 3.69 లక్షల మందికి తొలి విడతతో న్యాయం జరగనుంది. ఈనెల 7వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గుంటూరులో పాల్గొని అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా చెక్కుల పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. ముఖ్యమంత్రి సభకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా మంత్రి మోపిదేవి వెంకటరమణ, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.