వెంక‌ట‌గిరి, ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గాలకు నూత‌న‌ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు

పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు నియామ‌కం

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు వెంక‌ట‌గిరి, ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను నియ‌మించారు. వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నేదురుమ‌ల్లి రాంకుమార్‌రెడ్డి, ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ను నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. 

Back to Top