సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన అమితాప్ర‌సాద్‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఛైర్‌పర్సన్‌ డా. అమితా ప్రసాద్‌ (ఐఏఎస్‌) తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు పుష్ఫ‌గుచ్ఛం, జ్ఙాపిక‌ను అంద‌జేశారు. 

తాజా వీడియోలు

Back to Top