వర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
దిగ్బంధాన్ని సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు
07 Nov 2013 5:56 PM
హైదరాబాద్, 7 నవంబర్ 2013:
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైయస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు 48 గంటల రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని వర్గాల వారికీ పార్టీ కృతజ్ఞతలు తెలిపింది. పార్టీ శ్రేణులు, స్థానిక జేఏసీలు, విద్యార్థులు, రైతులు అందరూ ఈ ఆందోళనలో భాగస్వాములయ్యారని పేర్కొంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు, ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి, అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఉద్యమంలో భాగస్వాములైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.