అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కందుకూరు గ్రామంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ప్రతిపక్ష నేత ఆవిష్కరించారు. అన్ని వర్గాల ప్రజలు తాము టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎదుర్కుంటున్న అన్యాయాలను ఆయనకు వివరించారు. ప్రతి ఒక్కరికి వైయస్ జగన్ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.<br/>