‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
కొత్తపెంట నుంచి 253వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
03 Sep 2018 8:45 AM
విశాఖ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం జననేత మడుగుల నియోజకవర్గంలోని కొత్తపెంట శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఎ. భీమవరం, పడుగు పాలెం మీదుగా ఎ. కోడూరు వరకు వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది. భోజన విరామం అనంతరం తిరిగి మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పాదయాత్ర కె.కోటపాడు మండలంలోని కె. కోటపాడు మీదుగా జోగన్న పాలెం వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది.