<br/>అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. రాప్తాడు నియోజకవర్గంలోని వడ్డుపల్లికి చేరుకుంది. ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని, సంక్షేమ పథకాల్లోని వివక్షను జననేతకు వివరిస్తున్నారు