పశ్చిమ గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. 183వ రోజు షెడ్యూల్ను వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్ విడుదల చేశారు. గురువారం ఉదయం పెరవలి మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నడిపల్లి కోట, కానురు క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది.