వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
చిరుజల్లుల్లోనూ కొనసాగుతున్న...పాదయాత్ర
18 Dec 2018 11:09 AM
శ్రీకాకుళం : తుఫాను ప్రభావంతో పడుతున్న వర్షాన్ని సైతం లెక్కచేయక
ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం తన శ్రీకాకుళంలో తన
పాదయాత్రను కొనసాగిస్తున్నారు. చిరుజల్లుల మధ్యనే ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటూ,పరిష్కరించమని
విజ్ఞప్తి చేస్తున్నారు. వారందరికీ భరోసా కల్పిస్తూ,
ధైర్యాన్నిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు.