మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఖాళీ పోస్టులు భర్తీ చేయడంలేదన్నా..
16 Oct 2018 11:59 AM
విజయనగరంః టీడీపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలేదని ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు వైయస్ జగన్ను కలిసి వినతిపత్రం అందజేశారు.వేలాది పోస్టులు ఖాళీగా ఉన్న వందల్లో మాత్రమే నోటిఫికేషన్లు ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ అబద్ధపు వాగ్ధానాలు ఇచ్చి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు, యువత టీడీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు.