138వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

విజయవాడ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 138వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్‌ విడుదల చేశారు. మంగళవారం ఉదయం కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు మండలం నుంచి వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. ముత్యాలపాడు, ఆతుకూరు, చెవుటూరు క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం కొంటముక్కల క్రాస్, గు్రరాజుపాలెం, మైలవరం వరకు సాగుతుంది. సాయంత్రం మైలవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.
 
Back to Top