మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
జన్మభూమి కమిటీల ఏకపక్ష పాలన
30 Jan 2017 3:03 PM
పోలాకిః గ్రామాల్లో అనర్హులను అందలమెక్కించి టీడీపీ నాయకులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైయస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ మండిపడ్డారు. పోలాకి మండల పరిధిలోని దీర్ఘాశి పంచాయతీ పరిధిలో పార్టీ నేత అప్పారావుతో కలిసి గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. నరసన్నపేటలో గడపగడపకు కార్యక్రమం 100రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రజలు తమ సమ్యలను ఏకరువు పెట్టారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలు ఏకపక్ష పాలన సాగిస్తున్న వైనాన్ని ధర్మాన తప్పుబట్టారు. ప్రజల చేత ఎన్నికోబడిన ప్రజాప్రతినిథులని కాదని అనర్హులకు పథకాలు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సైతం తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.