వైయస్ఆర్ జిల్లా: భూ క్రయ విక్రయాలు ఆన్లైన్లో చేయడాన్ని నిరసిస్తూ కడప ఓల్డ్ రిమ్స్ లో దస్తావేజు లేఖరులు ధర్నా నిర్వహించారు. వారి ఆందోళనకు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి, మేయర్ సురేష్బాబు మద్దతు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆన్లైన్లో చేయడాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు.