వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కరీంనగర్లో 30న వైయస్ఆర్ కాంగ్రెస్ సదస్సు
22 Jun 2013 8:44 PM
కరీంనగర్, 22 జూన్ 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ సదస్సు ఈ నెల 30న కరీంనగర్లో జరుగుతుంది. కరీంనగర్లోని వరలక్ష్మి గార్డెన్లో జరిగే ఈ సదస్సులో స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులు, శ్రేణులు చర్చిస్తారు. ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్, రాజ్ఠాకూర్, పుట్ట మధు శనివారంనాడు స్వయంగా వచ్చి పరిశీలించారు.