పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
మిర్చీ యార్డు సమీపంలో వైయస్ జగన్ రైతు దీక్ష
27 Apr 2017 10:58 AM
గుంటూరు: పంటలకు గిట్టుబాటు ధర లేక కొట్టుమిట్టాడుతున్న అన్నదాతల పక్షాన వైయస్సార్సీపీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి మే 1, 2 తేదీల్లో గుంటూరు వేదికగా చేపట్టనున్న రైతు దీక్ష వేదిక ఖరారైంది. నల్లపాడు రోడ్డులో ఉన్న మిర్చి యార్డు సమీపంలోని ఒక ప్రైవేటు స్థలాన్ని పార్టీ నేతలు దీక్షా ప్రాంగణంగా నిర్ణయించి, ఏర్పాట్లను పరిశీలించారు.