వైయస్ జగన్ నాయకత్వంలో ఖచ్చితంగా ముస్లింలకు మంచి జరుగుతుందని వైయస్ఆర్సీపీ నేత మళ్ల విజయ ప్రసాద్ అన్నారు. ముస్లింలందరూ ఆత్మీయ సదస్సులో పాల్గొని తమ సమస్యలు చెప్పుకోవాలని సూచించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు ఎంత మేలు జరిగిందో అంతకన్నా అభివృద్ధి వైయస్ జగన్ పాలనలో జరుగుతుందన్నారు.