కొణతాలను పరామర్శించిన వైయస్ జగన్, విజయమ్మ

హైదరాబాద్ః మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భార్య మృతి పట్ల వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్, పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.  రామకృష్ణను ఫోన్ లో పరామర్శించారు.

Back to Top